తెలుగు
యూరియాపై సీఎం చంద్రబాబుకు రోజా సవాల్
రైతులకు బస్తా యూరియా అందించలేని ప్రభుత్వం.. వాస్తవాలు ప్రచురిస్తున్న పత్రికలు, ఛానెళ్లను బెదిరిస్తోందని, యూరియాపై వార్తలు రాసిన ఈనాడు, ఆంధ్రజ్యోతి కూడా ఫేక్ పత్రికలేనా..? అని మాజీ మంత్రి ఆర్కే రోజా సీఎం ...
భారత దెబ్బకు రిపేర్లు చేసుకుంటున్న పాకిస్తాన్
పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ పాకిస్తాన్కు భారీ నష్టాన్ని కలిగించింది. భారత సైన్యం ఉగ్రవాద స్థావరాలపై మాత్రమే కాకుండా, పాకిస్తాన్ వైమానిక దాడులకు ప్రతీకారంగా పాక్ ఎయిర్ ...
రిటైర్మెంట్ ప్రకటించిన మరో స్పిన్నర్
టీం ఇండియా లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా తన 25 ఏళ్ల క్రికెట్ కెరీర్కు గుడ్ బై చెప్పాడు. క్రికెట్లోని మూడు ఫార్మాట్ల నుంచి రిటైర్ అవుతున్నట్లు గురువారం ప్రకటించాడు. అశ్విన్ తర్వాత, ...
ఒంటరి మహిళలే టార్గెట్.. ఇల్లు అద్దె పేరుతో దోపిడీ
ఒంటరి మహిళలను టార్గెట్గా చేసుకొని ఇళ్లలోకి దూరి దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. కృష్ణా జిల్లాలో ఇల్లు అద్దె పేరుతో మహిళలను నమ్మించి దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు మహిళలను గురించిన ...
ఏపీ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దాదాపు 30 ఎజెండా అంశాలపై చర్చించిన కేబినెట్, త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదానికి వచ్చే ...
కవితను బీజేపీలో చేర్చుకునే ఉద్ధేశం మాకు లేదు
తెలంగాణలో ప్రస్తుతం కవిత, బీఆర్ఎస్ అంశం హాట్ టాపిక్గా మారింది. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో అవినీతిపరులకు స్థానం లేదని, అందుకే కవితను ...
ఐపీఎల్ టిక్కెట్లపై భారీ జీఎస్టీ
జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న కీలక నిర్ణయాలు: 12% మరియు 28% పన్ను శ్లాబులను రద్దు చేస్తూ, ఇకపై కేవలం 5% మరియు 18% శ్లాబులను మాత్రమే కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. ఈ నెల ...