జాతీయ వార్తలు
అంబేద్కర్పై అమిత్షా వివాదాస్పద వ్యాఖ్యలు.. దేశవ్యాప్తంగా చర్చ
లోక్సభలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్. అంబేద్కర్పై కేంద్ర హోంమంత్రి అమిత్షా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. రాజ్యాంగ ఆమోదానికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పార్లమెంట్ ఉభయసభల్లోనూ రాజ్యాంగంపై సుదీర్ఘ చర్చ ...
కడుపులో కొకైన్ క్యాప్సూల్స్.. చెన్నై ఎయిర్పోర్టులో డ్రగ్స్, గంజాయి, బంగారం పట్టివేత
చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో కళ్లు బైర్లు కమ్మేసీన్ కనిపించింది. కస్టమ్స్ తనిఖీల్లో భారీగా డ్రగ్స్, గంజాయి, బంగారం సీజ్ చేశారు. ఈ ఆపరేషన్లో మొత్తం 14.2 కోట్ల విలువైన ...
శ్రీతేజ్ను పరామర్శించిన సీపీ ఆనంద్.. బాలుడి ఆరోగ్యం ఎలా ఉందంటే..
హైదరాబాద్లో సంధ్య థియేటర్ వద్ద ‘పుష్ప-2’ విడుదల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో గాయపడిన బాలుడు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనలో బాలుడికి ఆక్సిజన్ సరిపోక బ్రెయిన్ డ్యామేజ్ అయ్యిందని ...
జమిలి ఎన్నికలపై రామ్నాథ్ కోవింద్ కీలక వ్యాఖ్యలు
జమిలి ఎన్నికల దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోని ఓటర్లు ప్రతి సంవత్సరం ఎన్నికలతో విసుగు చెందుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ...
గూగుల్ ఇండియా మేనేజర్గా ప్రీతి లోబానా.. ఎవరు ఈమె?
టెక్ దిగ్గజం గూగుల్ ఇండియా కంట్రీ నూతన మేనేజర్, వైస్ ప్రెసిడెంట్గా ప్రీతి లోబానాను నియమించింది. గూగుల్ ఆసియా పసిఫిక్ రీజియన్ ప్రెసిడెంట్గా ప్రమోషన్ పొందిన సంజయ్ గుప్తా స్థానంలో ఈమె చేరారు. ...
‘జమిలి’ బిల్లు.. లోక్సభలో ఎలక్ట్రానిక్ ఓటింగ్
జమిలి బిల్లును జేపీసీ (జాయింట్ పార్లమెంటరీ కమిటీ)కు పంపడంపై లోక్సభలో చర్చ జరిగింది. చర్చ అనంతరం సభలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ జరిగింది. మొత్తం 369 మంది సభ్యులు ఓటింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు. ఇందులో ...
జమిలి ఎన్నికల బిల్లు.. రాజ్యాంగ సవరణపై దేశవ్యాప్తంగా చర్చ
న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లోక్సభలో జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టడం, దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. 129వ రాజ్యాంగ సవరణ బిల్లును న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ...
మణిపూర్ CM ఇంటి సమీపంలో బాంబు కలకలం
మణిపూర్ రాష్ట్రంలో కుకీ-మైటీ జాతుల మధ్య నెలకొన్న ఘర్షణలతో పరిస్థితి తీవ్రంగా మారింది. తాజాగా, మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ నివాసం సమీపంలో మోర్టార్ బాంబు కనిపించడం రాష్ట్రంలో మరింత కలకలం సృష్టించింది. ...
బాబోయ్, ఇదేమి చలి.. వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు
తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత్తలు రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. ఉత్తరాధి నుంచి వీస్తున్న శీతల గాలులతో ఉష్ణోగ్రత్తలు సింగిల్ డిజిట్కు పడిపోతున్నాయి. చలికి బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. మూడు రోజులుగా చలి తీవ్రత ...















