జాతీయ వార్తలు
2025లో భారత్లో పారా అథ్లెటిక్స్ వరల్డ్ ఛాంపియన్షిప్స్
ప్రపంచ స్థాయి క్రీడలకు ఆతిథ్యం ఇచ్చేందుకు మరోసారి భారత్ రెడీ అవుతోంది. 2025లో పారా అథ్లెటిక్స్ వరల్డ్ ఛాంపియన్షిప్స్ ఢిల్లీలోని నెహ్రూ స్టేడియంలో జరగనున్నాయి. ఇది భారత్లో జరిగే మొదటి పారా అథ్లెటిక్స్ ...
18 OTTలను బ్లాక్ చేసిన కేంద్రం.. అసభ్య కంటెంట్పై చర్యలు
అసభ్య, అశ్లీల కంటెంట్ను ప్రమోట్ చేస్తున్న 18 OTT ప్లాట్ఫార్మ్లను బ్లాక్ చేసినట్లు పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయం IT నిబంధనల ఉల్లంఘనపై తీసుకున్న కఠిన చర్య అని వెల్లడించింది. ...
రైతు సమస్యలపై స్పందించిన సుప్రీం కోర్టు.. పంజాబ్ ప్రభుత్వానికి కీలక ఆదేశాలు
పంజాబ్-హర్యానా సరిహద్దులోని ఖనౌరీ ప్రాంతంలో రైతు నేత జగ్జీత్ సింగ్ దల్లేవాల్ మూడు వారాలుగా నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వ వైఖరిపై సుప్రీం కోర్టు ...
పార్లమెంట్ వద్ద తోపులాట.. బీజేపీ ఎంపీ తలకు గాయం
పార్లమెంట్ ఆవరణలో గురువారం పెద్ద తోపులాట జరిగింది. కేంద్రమంత్రి అమిత్ షా రాజ్యసభలో చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ పార్టీ, దాని మిత్రపక్షాలు నిరసన తెలపగా, బీజేపీ ఈ నిరసనలకు ప్రతిఘటిస్తూ అబద్ధాల ప్రచారం ...
కనిష్ట స్థాయికి చేరుకున్న రూపాయి.. పతనానికి కారణాలేంటి?
భారత రూపాయి విలువ డాలర్తో పోలిస్తే జీవితకాల కనిష్ట స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం యూస్ డాలర్తో పోలిస్తే మన 85 రూపాయలతో సమానం. ఇది దేశ ఆర్థిక స్థిరత్వంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ...
అంబేద్కర్కు గౌరవం.. కాంగ్రెస్పై అమిత్ షా విమర్శలు
తన ప్రసంగాన్ని కాంగ్రెస్ పార్టీ వక్రీకరించి తప్పుడు ప్రచారం చేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేడ్కర్ పట్ల తాను చేసిన వ్యాఖ్యలను ...
ముంబై తీరంలో విషాదం.. ఫెర్రీ బోల్తాపడి 13 మంది మృతి
ముంబై (Mumbai) తీరంలో ఫెర్రీ బోల్తా పడి 13 మంది దుర్మరణం చెందారు. గేట్ వే ఆఫ్ ఇండియా (Gate Way Of India) నుంచి ఎలిఫెంటా కేవ్స్ (Elefenta Caves)కు ఫెర్రీ ...
జర్నలిస్టులకు స్టాలిన్ ప్రభుత్వం శుభవార్త
తమిళనాడు ప్రభుత్వం (Government of Tamil Nadu) జర్నలిస్టులకు ఒక గొప్ప శుభవార్త ప్రకటించింది. జర్నలిస్టుల కుటుంబ సహాయ నిధి (Journalist’s Relief Fund) పెంచాలని డీఎంకే ప్రభుత్వం (DMK Government) తాజా ...
అంబేద్కర్పై అమిత్ షా వ్యాఖ్యలు.. రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ సభ్యులు నిరసన వ్యక్తం ...















