జాతీయ వార్తలు
న్యూఇయర్ నుంచి ఆ ఫోన్లలో వాట్సప్ బంద్? లిస్ట్లో మీ ఫోన్ ఉందా చూడండి
కొత్త సంవత్సరం (2025 జనవరి 1) నుంచి పాత ఫోన్లలో వాట్సప్ సేవలు నిలిపివేయబడనున్నాయి. ముఖ్యంగా ఆండ్రాయిడ్ కిట్క్యాట్ (Android KitKat) ఓఎస్తో పనిచేసే ఫోన్లు, అలాగే iOS 15.1, అంత కంటే ...
రోజ్గర్ మేళా.. 71 వేల మందికి ఉద్యోగాల కల్పన
నేడు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కొలువుల పండుగ జరగనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 71 వేల మంది యువతకు నియామక పత్రాలను అందించనున్నారు. ఈ ‘రోజ్గర్ ...
శత్రు దేశాల యుద్ధనౌకలే టార్గెట్!
భారతీయ నౌకాదళం బలాన్ని మరింత పెంచే దిశగా కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్ (CSL) మరో ముందడుగు వేసింది. CSL నిర్మించనున్న నెక్స్ట్ జనరేషన్ మిసైల్ వెసల్స్ (NGMV) నిర్మాణ పనులు అధికారికంగా ప్రారంభమయ్యాయి. ...
ఇస్రో, ఈఎస్ఏ మధ్య కీలక ఒప్పందం
భారతదేశం, యూరోప్ మధ్య వ్యోమగాముల శిక్షణ, పరిశోధనలపై సహకరించుకునేందుకు ఈఎస్ఏ (ఈరోపియన్ స్పేస్ ఏజెన్సీ) మరియు ఇస్రో మధ్య ఒక కీలక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందానికి సంబంధించిన పత్రాలపై ఇస్రో చీఫ్ ...
క్రికెటర్ రాబిన్ ఉతప్పపై అరెస్ట్ వారెంట్.. ఏమైందంటే..
భారత క్రికెట్ జట్టులో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన రాబిన్ ఉతప్పపై అరెస్ట్ వారెంట్ జారీ చేయడం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. టీమిండియా మాజీ ఆటగాడైన ...
ఇందిరా తర్వాత మోదీయే.. 43 ఏళ్ల తర్వాత కువైట్కు పయనం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన కోసం కువైటు బయల్దేరారు. అరేబియన్ గల్ఫ్ కప్ ప్రారంభోత్సవ వేడుకకు కువైటు చక్రవర్తి షేక్ మెహేషల్ ఆహ్వానం మేరకు పీఎం మోదీ హాజరవుతున్నారు. ...
నేడు GST కౌన్సిల్ భేటీ.. నిర్ణయాలపై ఉత్కంఠ
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఇవాళ GST కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ భేటీ పలు కీలక ఆర్థిక నిర్ణయాలపై కౌన్సిల్ దృష్టి సారించనుంది. ప్రత్యేకంగా, లైఫ్ అండ్ మెడికల్ ...
ఎండు కొబ్బరి ధర పెంపు.. రైతులకు కేంద్రం గుడ్న్యూస్
2025 సీజన్కు సంబంధించి ఎండు కొబ్బరికి కనీస మద్దతు ధర (MSP)ను కేంద్రం భారీగా పెంచింది. రూ.422 పెరుగుదలతో క్వింటాల్ ధర ఇప్పుడు రూ.12,100కి చేరింది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా కొబ్బరి రైతులకు ...
ఉదయనిధి స్టాలిన్ మరోసారి మతపరమైన వ్యాఖ్యలు
మతపరమైన వ్యాఖ్యలతో తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ మరోసారి రాజకీయ దుమారం రేపారు. గతేడాది సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆయన, ఈసారి చెన్నైలో జరిగిన క్రిస్మస్ కార్యక్రమంలో తనను ...
హర్యానా మాజీ సీఎం కన్నుమూత.. ప్రధాని సంతాపం
హర్యానా మాజీ ముఖ్యమంత్రి, ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (INLD) అధినేత ఓం ప్రకాశ్ చౌతాలా (89) శుక్రవారం తన చివరి శ్వాస విడిచారు. గుండెపోటు రావడంతో గురుగ్రామ్లోని తన నివాసంలో కన్నుమూశారు. ...















