జాతీయ వార్తలు
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మమతా–ఈసీ వివాదం దుమారం
బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రస్తుతం ఢిల్లీని కలుసుకుని ఎన్నికల సంఘంతో వివాదంలో చిక్కుతున్నారు. సోమవారం ఆమెతో పాటు ఇద్దరు మంత్రులు ఎన్నికల సంఘం అపాయింట్మెంట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల కమిషనర్ ...
చైనాతో సరిహద్దు వివాదం.. లోక్సభలో రాహుల్గాంధీ వ్యాఖ్యలపై దుమారం
లోక్సభలో చైనాతో సరిహద్దు వివాదంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీశాయి. బీజేపీ సభ్యులు నినాదాలతో ఆయన ప్రసంగాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ, రాహుల్ తన వాదనను కొనసాగించారు. ...
2026–27 కేంద్ర బడ్జెట్: రూ.53 లక్షల కోట్ల మహా బడ్జెట్
2026–27 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో భారీ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. మొత్తం రూ.53,47,315 కోట్లతో ఈ బడ్జెట్ రూపొందినట్లు ప్రకటించారు. ఇది దేశ ఆర్థిక చరిత్రలోనే ...
మూడు కర్తవ్యాలతో కేంద్ర బడ్జెట్ – నిర్మలా సీతారామన్
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. వరుసగా తొమ్మిదోసారి కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెడుతూ నిర్మలా సీతారామన్ చరిత్ర సృష్టించారు. లోక్సభలో బడ్జెట్ ప్రసంగం ముగిసిన అనంతరం, బడ్జెట్ ...
బంగ్లాదేశ్ జైల్లో బందీలైన మత్స్యకారులు విడుదల
బంగ్లాదేశ్ జైల్లో బందీలుగా ఉన్న 23 మంది భారతీయ మత్స్యకారులకు (23 Indian Fishermen) ఎట్టకేలకు విముక్తి లభించింది. ద్వైపాక్షిక ఒప్పందాల మేరకు బంగ్లాదేశ్ హోం మంత్రిత్వశాఖ (Bangladesh Home Ministry) వీరి ...
ఫ్రెండ్స్ మధ్య సిగరెట్ లైటర్ గొడవ.. కారుతో ఢీకొట్టి హత్య
సిగరెట్ లైటర్ (Cigarette Lighter) విషయంలో ఇద్దరు స్నేహితుల (Two Friends) మధ్య తలెత్తిన వివాదం ఒకరి ప్రాణాలు తీసింది. కర్ణాటకలోని కమ్మసంద్ర గ్రామంలో జరిగిన దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ...
మాధవిలతపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడికి ఫిర్యాదు
సినీనటీ, ఏపీ బీజేపీ నేత మాధవిలత (Madhavi Latha)పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు (Ramchander Rao)కు శిరిడి సాయి భక్తుల ఐక్య వేదిక (Shirdi Sai Devotees United Forum) ...















