అంతర్జాతీయ వార్తలు
తక్షణమే ఆయుధాలను వీడాలి లేకపోతే ఖచ్చిత మరణం
ఇరాన్ అణు కార్యక్రమాన్ని (Iran Nuclear Program) పునరుద్ధరించకుండా అరికట్టడానికి అమెరికా (United States), ఇజ్రాయెల్ (Israel) సైన్యాలు ఉగ్రమెరుపు దాడులు ప్రారంభించాయి. ఈ దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald ...
ఇరాన్ పై యుద్ధం మొదలు
మరోసారి ఇరాన్-ఇజ్రాయెల్ (Iran-Israel) మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అమెరికా (United States) హెచ్చరించినట్లుగానే ఇరాన్పై యుద్ధం మొదలైంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ (Tehran)పై ఇజ్రాయెల్ క్షిపణులు ప్రయోగించింది. టెహ్రాన్ అంతటా అనేక పేలుళ్లు ...
పాకిస్తాన్ vs ఆఫ్ఘనిస్తాన్
పాకిస్తాన్ (Pakistan), ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan) మధ్య యుద్ధం (War) తీవ్రమవుతోంది. ఈ రోజు తెల్లవారుజామున ఆఫ్ఘాన్ రాజధాని కాబూల్ (Kabul)తో సహా పలు నగరాలపై పాకిస్తాన్ వైమానిక దాడులు నిర్వహించింది. ఇప్పుడు ఆఫ్ఘాన్ ...
అమెరికా సుప్రీంకోర్టు తీర్పులో కీలక పాత్ర భరత సంతతి లాయర్
టారిఫ్లతో ప్రపంచ దేశాలను భయపెడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)కు యూఎస్ సుప్రీంకోర్టు (U.S. Supreme Court)లో భారీ ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా వాణిజ్య భాగస్వాములపై (Trade Partners) టారిఫ్లు ...
ప్రపంచానికి పెను ముప్పుగా మారిన ఐసిస్ యురేనియం లక్ష్యాలు
ప్రపంచంలోనే అత్యంత క్రూరమైన ఉగ్రవాద సంస్థగా గుర్తించబడిన Islamic State (ISIS), తాజాగా 1,000 టన్నుల యురేనియం సాధించడమే లక్ష్యంగా కదలికలు ప్రారంభించింది. ఈ యురేనియం వారి చేతికి వస్తే, ఐసిస్ అత్యంత ...
తారిక్ రహ్మాన్ కు బంగ్లాదేశ్ అధికారం
బంగ్లాదేశ్ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. షేక్ హసీనా పదవీ విరమణ తర్వాత తాత్కాలిక నేత యూనస్ ఉన్నప్పటికీ, తాజాగా జరిగిన ఎన్నికల్లో బీఎన్పీ పార్టీ అధికారం సంపాదించింది. ఈ ఘన ...
కెనడా కాల్పులు.. 10 మంది మృతి, 27 గాయాలు
కెనడాలో బుధవారం చోటుచేసుకున్న కాల్పుల ఘటన దేశాన్ని షాక్కు గురిచేసింది. ‘జెస్సీ’ అనే యువకుడు జరిపిన ఈ దారుణంలో పదిమంది ప్రాణాలు కోల్పోగా, 27 మంది గాయపడ్డారు. మృతుల్లో అతని కన్నతల్లి, సోదరి, ...
అమెరికాలో పోలీస్ నిర్లక్ష్యం.. కర్నూలు యువతి మృతికి రూ.262 కోట్ల పరిహారం
అమెరికాలో జరిగిన హృదయవిదారక ఘటనకు న్యాయపరమైన తుది తీర్పు లభించింది. పోలీస్ అధికారి నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోయిన కర్నూలు యువతి జాహ్నవి కుటుంబానికి భారీ పరిహారం ప్రకటించారు. ఈ ఘటనకు సంబంధించి సియాటెల్ ...
సంక్షోభం మధ్య బంగ్లాదేశ్లో పోలింగ్
బంగ్లాదేశ్లో రాజకీయ సంక్షోభాల నడుమ కీలక ఘట్టం ప్రారంభమైంది. విద్యార్థుల ఆందోళనలతో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత తొలిసారి పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ సమయంలో చోటుచేసుకున్న అల్లర్లు, ప్రాణనష్టం దేశాన్ని ...















