క్రైమ్
విజయవాడలో దారుణం.. నడిరోడ్డులో భార్యపై కత్తితో దాడి
విజయవాడ (Vijayawada)లో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. నడిరోడ్డుపై కట్టుకున్న భార్య (Wife)పై కత్తి (Knife)తో దాడి చేసి అతి కిరాతకంగా పొడిచాడో భర్త. అందరూ చూస్తుండగా జరిగిన ఈ దారుణ ...
దేవుడి ఆభరణాల చోరీ.. టీడీపీ ఎమ్మెల్యే అనుచరుడి చేతివాటం
అధికార తెలుగుదేశం పార్టీ (TDP) ఎమ్మెల్యే అనుచరుడు ఆలయంలో దొంగతనం చేసిన సంఘటన ఆంధ్ర రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఆలయంలో దొంగతనం కేసు కలకలం రేపుతోంది. పొన్నూరు టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ...
ఢిల్లీ బ్లాస్ట్.. సంచలన విషయాలు! ఏం జరిగిందంటే..!
దేశ రాజధాని ఢిల్లీ (Delhi) మరోసారి భయాందోళనకు గురైంది. ఇటీవల చోటుచేసుకున్న కార్ బ్లాస్ట్ (Car Blast) దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఇప్పటికే పహల్గామ్ (Pahalgam) ఉగ్రదాడి షాక్ నుంచి కోలుకోకముందే, ఢిల్లీలో ...
అమాయకులే టార్గెట్.. మదనపల్లిలో కిడ్నీ రాకెట్
అమాయక మహిళలకు డబ్బు ఆశ చూపించి, ధనవంతులైన రోగులకు కిడ్నీలు విక్రయించే దందా వెలుగులోకి వచ్చింది. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో కిడ్నీ రాకెట్ సంచలనం సృష్టిస్తోంది. ఎస్బిఐ కాలనీలోని గ్లోబల్ ఆసుపత్రి (Global ...
ఎస్వీ వర్సిటీలో ర్యాగింగ్ వివాదం.. TC తీసుకొని వెళ్లిపోయిన విద్యార్థినులు
తిరుపతిలోని ప్రఖ్యాత శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ (ఎస్వీ యూనివర్సిటీ)లో ర్యాగింగ్ వివాదం పెద్దఎత్తున చర్చనీయాంశంగా మారింది. సైకాలజీ విభాగంలో జరిగిన ర్యాగింగ్ ఘటన నేపథ్యంలో నలుగురు ఫస్ట్ ఇయర్ విద్యార్థినులు తీవ్ర ఒత్తిడిని ...
విశాఖలో గుట్టలుగా గోమాంసం.. వెలుగులోకి సంచలన విషయాలు (Videos)
ఏపీ (Andhra Pradesh)కి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా మారాల్సిన విశాఖపట్నం (Visakhapatnam) గో మాంసం (Cow Meat) అక్రమ రవాణా (Illegal Transportation)కు కేంద్రంగా మారడం అక్కడి సంచలనంగా మారింది. ఒకటి కాదు, రెండు ...
కోర్టు ఆదేశాలతో TV5 మూర్తిపై క్రిమినల్ కేసు!
హైదరాబాద్లో మరో సంచలన ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ మీడియా వ్యక్తి TV5 మూర్తిపై కూకట్పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. తనను బ్లాక్ మెయిల్ చేసి TV5 మూర్తి రూ.10 కోట్లు డిమాండ్ ...
ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురి పరిస్థితి విషమం
అనకాపల్లి జిల్లా యలమంచిలి మండలం కొక్కిరేపల్లి జాతీయ రహదారి వద్ద ఆదివారం ఉదయం తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. రహదారిపై వేగంగా దూసుకువచ్చిన టాటా మ్యాజిక్ వాహనం ఒక ఆటోను ఢీకొట్టింది. ఈ ...
టీమిండియా హెడ్ కోచ్పై మాజీ క్రికెటర్ల ఫైర్
ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా ఘోరంగా ఓడిపోవడంతో, జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై మాజీ క్రికెటర్లు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ...
పబ్జీ గేమ్.. యువకుడి దారుణ హత్య
పబ్జీ (PUBG) గేమ్ (Game) యువకుడి ప్రాణాలు తీసింది. కాకినాడ (Kakinada) జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలోని గండేపల్లి మండలం ఎర్రంపాలెం (Errampalem) గ్రామంలో జరిగిన ఈ దారుణ ఘటనతో స్థానికులు షాక్కు గురయ్యారు. ...















