Business
కనిష్ట స్థాయికి చేరుకున్న రూపాయి.. పతనానికి కారణాలేంటి?
భారత రూపాయి విలువ డాలర్తో పోలిస్తే జీవితకాల కనిష్ట స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం యూస్ డాలర్తో పోలిస్తే మన 85 రూపాయలతో సమానం. ఇది దేశ ఆర్థిక స్థిరత్వంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ...
వివాదాల వేళ.. ‘అదానీ’ కృష్ణపట్నం పోర్టుపై కేంద్రం కీలక నిర్ణయం
అదానీ గ్రూప్ ఆధీనంలో కృష్ణపట్నం పోర్ట్కు సముద్ర మార్గంలో పెట్రోలియం దిగుమతుల కోసం కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ అనుమతి ప్రజా ప్రయోజనాల దృష్ట్యా తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే, ఈ ...
షేర్ మార్కెట్కి శక్తివంతమైన మార్పు.. 500 షేర్లకు T+0 సెటిల్మెంట్ అమలు!
క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ (SEBI) మరో కీలక నిర్ణయం తీసుకుంది. షేర్ మార్కెట్లో వేగవంతమైన లావాదేవీలకు T+0 సెటిల్మెంట్ విధానాన్ని మరింత విస్తరించింది. ఈ ప్రక్రియ ద్వారా లావాదేవీ జరిగిన రోజే ...