ఏపీ పాలిటిక్స్
డ్రైవర్ రాయుడు హత్య కేసులో కీలక మలుపు.. ఎమ్మెల్యే బొజ్జలకు సమన్లు సిద్ధం
డ్రైవర్ రాయుడు (Driver Rayudu) హత్య కేసు (Murder Case)లో విచారణ కీలక దశకు చేరింది. ఈ కేసులో శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే (Srikalahasti TDP MLA) బొజ్జల సుధీర్ రెడ్డికి (Bojjala ...
శివలింగం ధ్వంసం.. ఏకాదశి రోజున ద్రాక్షారామంలో అపచారం
డా.అంబేడ్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామం (Draksharamam)లో దారుణమైన అపచారం చోటుచేసుకుంది. ముక్కోటి ఏకాదశి (Mukkoti Ekadashi) పర్వదినాన, వేలాది భక్తులు దర్శనానికి వచ్చే పవిత్ర క్షేత్రమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయ పరిధిలోని ...
రాంప్రసాద్రెడ్డి హీరోనా..? జీరోనా..? – అన్నమయ్య జిల్లాలో హాట్ టాపిక్
ఏపీ (Andhra Pradesh)లో కొత్త జిల్లాల ఏర్పాటు (New District Formation)పై కూటమి ప్రభుత్వం (Coalition Government) తీసుకున్న నిర్ణయం రాయచోటి ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని రగిలిస్తోంది. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ...
శ్రీవారికి అన్యాయం.. జీఓ నెం.45 రద్దు చేయాలి – సాధుపరిషత్
తిరుపతిలోని శ్రీవారి భూముల (Sri Vari Lands) విషయంలో కూటమి ప్రభుత్వం (Alliance Government) చారిత్రాత్మక తప్పిదం చేస్తోందని సాధుపరిషత్ (Sadhu Parishad) తీవ్ర విమర్శలు చేసింది. జీఓ నెం.45 ద్వారా టీటీడీ(TTD)కి ...
రాయ’చోటు’ మార్పు.. మంత్రి భావోద్వేగం.. చంద్రబాబు ఓదార్పు
వైకుంఠ ఏకాదశి వేళ అన్నమయ్య జిల్లా (Annamayya District) ప్రజలకు చేదు వార్త ఎదురైంది. రాయచోటి (Rayachoti) జిల్లా కేంద్రంగా ఉన్న అన్నమ్మయ్య జిల్లా మూడు ముక్కలు అయ్యింది. రాయచోటి జిల్లా కేంద్రం ...
ఏపీలో 28 జిల్లాలు.. జిల్లాల పునర్విభజనకు గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో జిల్లాల సంఖ్య మరింత పెరగనుంది. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో జిల్లాల పునర్విభజన (District Reorganisation) ప్రతిపాదనలకు కేబినెట్ (Cabinet) ఆమోదం తెలిపింది. కొత్త జిల్లాల ఏర్పాటుతో రాష్ట్రంలో జిల్లాల ...
ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో మంటలు.. విజయవాడ వాసి మృతి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం (Andhra Pradesh State), అనకాపల్లి జిల్లాలో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. టాటానగర్ (జార్ఖండ్) నుంచి ఎర్నాకుళం (కేరళ) వెళ్తున్న ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ (18189) (Ernakulam Express – Train No. ...
నేడు ఏపీ కేబినెట్ భేటీ.. కీలక అజెండా
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రానికి కీలకమైన నిర్ణయాలు తీసుకునే కేబినెట్ సమావేశం (Cabinet Meeting) నేడు జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సచివాలయంలో జరిగే ...
‘ఆవకాయ్ అమరావతి’ ఈవెంట్కి బిగ్ షాక్
విజయవాడ (Vijayawada) పున్నమిఘాట్లో జనవరి 8 నుంచి 10వ తేదీ వరకు టూరిజం శాఖ (Tourism Department) ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘ఆవకాయ్ అమరావతి’ (Aavakaay Amaravati) కార్యక్రమానికి బిగ్ షాక్ తగిలింది. ప్రభుత్వం ...















