ఏపీ పాలిటిక్స్
ఏపీలో క్రెడిట్ కార్డు తరహాలో కొత్త రేషన్ కార్డులు!
రాష్ట్రంలో కొత్తగా పెళ్లి అయిన దంపతులకు రేషన్ కార్డులు జారీ చేయడానికి కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ కొత్త రేషన్ కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్ల మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించే ...
క్షమాపణ వ్యాఖ్యలు.. పవన్కు టీటీడీ చైర్మన్ కౌంటర్
తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోగా, పదుల సంఖ్యలో భక్తులు గాయపడి పద్మావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, ఈ ఘటనకు టీటీడీ, పోలీస్ అధికారుల నిర్లక్ష్యమే కారణమని సీఎం ...
“జగనన్న కాలనీల” పేరు మార్చిన కూటమి సర్కార్
ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం నవరత్నాల పథకాలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్లులేని నిరుపేదలకు సొంతిళ్లు నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఏపీ వ్యాప్తంగా 17 వేలకు పైగా ప్రాంతాల్లో వేల సంఖ్యలో పేదలకు ఇళ్లు ...
రాష్ట్రాలకు కేంద్రం నిధులు విడుదల.. ఏపీ, తెలంగాణకు ఎంతెంత అంటే..
పన్నుల్లో వాటా కింద రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మొత్తం రూ.1,73,030 కోట్ల నిధులు విడుదల చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ...
వైఎస్ కుటుంబంలో విషాదం.. అభిషేక్ రెడ్డి మృతి
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వైఎస్ జగన్ బంధువు, వైసీపీ నేత వైఎస్ అభిషేక్ రెడ్డి గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స ...
సంక్రాంతి ఎఫెక్ట్ : భారీగా పెరిగిన బస్ టికెట్ ధరలు
సంక్రాంతి పండుగ కోసం పట్నం నుంచి పల్లెబాట పట్టిన ప్రయాణికులకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్ టికెట్ ధరలు పెద్ద షాకే ఇచ్చాయి. పండుగ సమయానికి పన్నెండు రోజుల ముందు నుంచే ఈ టికెట్ ...
బీఆర్ నాయుడు క్షమాపణలు చెప్పాల్సిందే.. – పవన్ డిమాండ్
తిరుపతి ఘటనపై భక్తులకు క్షమాపణలు చెప్పిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. టీటీడీ పాలక మండలి, అధికారులపై తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పిఠాపురం మండలం కుమారపురంలో శ్రీకృష్ణ ఆలయం వద్ద ...
TTD ధర్మకర్తల అత్యవసర భేటీ.. కీలక అంశాలపై చర్చ
తిరుమలలోని TTD ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశం నేడు సాయంత్రం 4 గంటలకు జరగనుంది. ఈ సమావేశంలో తిరుపతి తొక్కిసలాట ఘటనలో మృతి చెందినవారి కుటుంబాలకు పరిహారంపై కీలక తీర్మానం చేయనున్నారు. తొక్కిసలాటలో ...















