ఏపీ పాలిటిక్స్

కుమార్తె స్నాత‌కోత్స‌వం.. వైఎస్ జగన్‌ భావోద్వేగ ట్వీట్

కుమార్తె స్నాత‌కోత్స‌వం.. వైఎస్ జగన్‌ భావోద్వేగ ట్వీట్

ప్రపంచ ప్రఖ్యాత కింగ్స్ కాలేజ్ లండన్‌ నుంచి మాస్టర్ ఆఫ్ సైన్స్ (ఫైనాన్స్)లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుమార్తె వర్షారెడ్డి పట్టా అందుకున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ ...

ద‌ళిత నేత‌కు జేసీ ప్ర‌భాక‌ర్ బెదిరింపులు.. ఆడియో వైర‌ల్‌

ద‌ళిత నేత‌కు జేసీ ప్ర‌భాక‌ర్ బెదిరింపులు.. ఆడియో వైర‌ల్‌

తెలుగుదేశం పార్టీ సీనియ‌ర్ నేత‌, తాడిప‌త్రి మున్సిప‌ల్ చైర్మ‌న్ జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి త‌న వ్యాఖ్య‌ల‌తో త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తుంటారు. తాజాగా మ‌రో వివాదంలో ఇరుక్కున్నారు జేసీ. ద‌ళిత సంఘం నేత‌ను ఫోన్‌లో నీ ...

కోడి పందెం ముసుగులో హత్య.. మణితేజ మృతిపై వైసీపీ ఆగ్ర‌హం

కోడి పందెం ముసుగులో హత్య.. మణితేజ మృతిపై వైసీపీ ఆగ్ర‌హం

నందిగామ నియోజకవర్గం ముప్పాళ్లలో వైసీపీ యువనేత మణితేజ అనుమానాస్పద మృతి తీవ్ర ఆందోళన రేపుతోంది. కోడి పందెం ముసుగులో జరిగిన గొడవల నేపథ్యంలో, ఇది ఒక రాజకీయ హత్యగా వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ...

ప్రాణం తీసిన సిగరెట్‌.. మంటల్లో చిక్కుకొని వృద్ధుడు మృతి

ప్రాణం తీసిన సిగరెట్‌.. మంటల్లో చిక్కుకొని వృద్ధుడు మృతి

సిగ‌రెట్ కార‌ణంగా ఓ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. కృష్ణా జిల్లా గుడివాడలో ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది. సిగరెట్ అలవాటే అతడి జీవితానికి ఘోరాంతం తెచ్చింది. గుడివాడ ద్రోణాదులవారి వీధికి చెందిన ...

సంక్రాంతి ముగిసింది.. పల్లె నుంచి పట్నం బాట, ర‌ద్దీగా ర‌హ‌దారులు

సంక్రాంతి ముగిసింది.. పల్లె నుంచి పట్నం బాట, ర‌ద్దీగా ర‌హ‌దారులు

సంక్రాంతి పండుగ ముగిసింది. భోగి, సంక్రాంతి, కనుమ మూడు రోజుల పండుగలో కుటుంబ సభ్యులు, బంధువులతో సందడిగా గడిపారు ప్రజలు. కోళ్ల పందాలు, గుండాట వంటి ఆటలలో పాల్గొంటూ ఆనందంగా ఉంటే, కొందరు ...

వైద్య రంగంలో భారీగా ఖాళీలు! ఎప్పుడు నింపుతారో?

వైద్య రంగంలో భారీగా ఖాళీలు! ఎప్పుడు నింపుతారో?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో మొత్తం 1,01,125 ఉద్యోగాల్లో 26,263 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో 3,114 వైద్యుల పోస్టులు, 23,149 పారామెడికల్ ఉద్యోగాల పోస్టులు ఉన్నాయి. మొత్తం ఉద్యోగాల్లో 25.97 ...

వైసీపీ సోషల్ మీడియాకి పునర్జీవం!

వైసీపీ సోషల్ మీడియాకు పునర్జీవం!

సార్వత్రిక ఎన్నికల అనంతరం అరెస్టులు, దాడుల‌తో సైలెంటైపోయిన వైసీపీ సోషల్ మీడియా మ‌ళ్లీ పున‌ర్జీవం పోసుకుంది. మునుప‌టి కంటే చురుకుగా పని చేస్తోంది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని, వైసీపీ చేప‌ట్టిన వినూత్న టాస్క్‌లు ...

తిరుమలలో రూ.300 దర్శన టికెట్ల స్కామ్.. ఐదుగురి అరెస్ట్

తిరుమలలో రూ.300 దర్శన టికెట్ల స్కామ్.. ఐదుగురి అరెస్ట్

తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శనానికి సంబంధించిన రూ.300 టికెట్లను తయారు చేసి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. ఈ ముఠా క్యూకాంప్లెక్స్ వద్ద విజిలెన్స్ అధికారుల చేతిలో పట్టుబడింది. విశేషం ...

నారా లోకేశ్‌తో మంచు మ‌నోజ్ దంప‌తులు భేటీ

నారా లోకేశ్‌తో మంచు మ‌నోజ్ దంప‌తులు భేటీ

ఏపీ మంత్రి నారా లోకేశ్‌తో న‌టుడు మంచు మ‌నోజ్ దంప‌తులు భేటీ అయ్యారు. ఈ భేటీ నారావారిప‌ల్లెలో జ‌రిగింది. హైదరాబాద్‌ నుండి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న మంచు మనోజ్ తన కుటుంబ సమేతంగా ...

కోడి పందాల బరిలో ఘర్షణ.. కుర్చీలు, కర్రలతో కొట్లాట

కోడి పందాల బరిలో ఘర్షణ.. కుర్చీలు, కర్రలతో కొట్లాట

సంక్రాంతి పండగ అంటే కోడి పందాలకు పెట్టింది పేరు. కొన్ని చోట్ల ఈ పందాలు ప్ర‌శాంతంగా జ‌రిగినా, మ‌రికొన్ని చోట్ల ప్రాణాల మీద‌కు తెస్తాయి. తాజాగా జ‌రిగిన ఘ‌ట‌నే ఇందుకు నిద‌ర్శ‌నం. ఏలూరు ...