ఏపీ పాలిటిక్స్

ఉప ఎన్నికలను తక్షణం వాయిదా వేయాలి.. - వైసీపీ డిమాండ్‌

ఉప ఎన్నికలను తక్షణం వాయిదా వేయాలి.. – వైసీపీ డిమాండ్‌

రాష్ట్రం జ‌రుగుతున్న ప‌లు మున్సిపాలిటీలు, మున్సిప‌ల్ కార్పొరేష‌న్ల ప‌ద‌వుల‌కు జ‌రుగుతున్న ఉప ఎన్నిక‌ల‌ను త‌క్ష‌ణ‌మే వాయిదా వేయాల‌ని, ఉప ఎన్నిక‌లు అప్రజాస్వామికంగా జ‌రుగుతున్నాయ‌ని రాష్ట్ర ఎన్నిక‌ల సంఘాన్ని ప్ర‌తిప‌క్ష వైసీపీ డిమాండ్ చేస్తోంది. ...

కేజ్రీవాల్‌పై ఏపీ సీఎం విమర్శలు.. 'ఆప్' ఏమంటోంది..?

కేజ్రీవాల్‌పై ఏపీ సీఎం విమర్శలు.. ‘ఆప్’ ఏమంటోంది..?

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్డీయే త‌ర‌ఫున ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్నారు. తెలుగువారు ఎక్కువగా ఉండేచోట ఏపీ సీఎం ప్ర‌చారం కార్య‌క్ర‌మాలు కొన‌సాగుతున్నాయి. కాగా, సోమ‌వారం ఉద‌యం ఢిల్లీలో ప్రెస్‌మీట్ ...

బ‌స్సు అద్దాలు ధ్వంసం.. దాడుల‌తో అట్టుడుకుతున్న తిరుప‌తి

బ‌స్సు అద్దాలు ధ్వంసం.. దాడుల‌తో అట్టుడుకుతున్న తిరుప‌తి

డిప్యూటీ మేయ‌ర్ ఎన్నిక స‌మ‌యంలో తిరుపతిలో తీవ్ర ఉద్రిక్తత ప‌రిస్థితులు చోటుచేసుకున్నాయి. వైసీపీ కార్పొరేటర్ల బ‌స్సుపై టీడీపీ, జనసేన నేత‌లు దాడికి పాల్ప‌డ్డారు. బ‌స్సు అద్దాల‌ను ధ్వంసం చేశారు. దీంతో వైసీపీ కార్పొరేటర్లు ...

చిత్తూరులో ఉద్రిక్త‌త‌.. భూమన అభినయ్‌పై దాడికి యత్నం

చిత్తూరులో ఉద్రిక్త‌త‌.. భూమన అభినయ్‌పై దాడికి యత్నం

డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా చిత్తూరులో ఉద్రిక్త‌త ప‌రిస్థితులు చోటుచేసుకున్నాయి. అధికార కూట‌మి పార్టీల నేత‌లు వైసీపీ కార్పొరేటర్లు ఉండే హోటల్‌ను కూట‌మి నేత‌లు నిర్బంధించారు. డిప్యూటీ మేయ‌ర్ ఎన్నికల్లో పాల్గొనడానికి వీల్లేదంటూ ...

ముద్ర‌గ‌డ అంటే గిట్ట‌క‌పోయినా స్పందించాల్సిందే.. - ప‌వ‌న్‌పై అంబ‌టి సెటైర్లు

ముద్ర‌గ‌డ అంటే గిట్ట‌క‌పోయినా స్పందించాల్సిందే.. – ప‌వ‌న్‌పై అంబ‌టి సెటైర్లు

కాపు నాయ‌కుడు, వైసీపీ నేత‌ ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం ఇంటిపై జ‌రిగిన దాడిని ఆ పార్టీ నేత‌లు తీవ్రంగా ఖండించారు. ఈ దాడికి పాల్ప‌డిన యువ‌కుడు గ‌నిశెట్టి గంగాధ‌ర్‌ జ‌న‌సేన యాక్టివిస్టు అని గుర్తించారు. ...

ఎన్నిక‌ల క‌మిష‌న్‌కు వైసీపీ ఫిర్యాదు.. ఎందుకంటే..

ఎన్నిక‌ల క‌మిష‌న్‌కు వైసీపీ ఫిర్యాదు.. ఎందుకంటే..

విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యాలయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్నికి వైసీపీ నేత‌లు వినతిపత్రం అందజేశారు. మున్సిప‌ల్ కార్పొరేషన్‌లు, మున్సిపాలిటీల్లో రేపు జరగనున్న ఉప ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ...

ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం ఇంటిపై దాడి

ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం ఇంటిపై దాడి

కాపు నేత‌, వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు ముద్రగ‌డ ప‌ద్మ‌నాభం నివాసంపై దాడి జ‌రిగింది. కాకినాడ జిల్లా కిర్లంపూడిలోని ఆయ‌న నివాసంపై ట్రాక్ట‌ర్‌తో దూసుకొచ్చిన యువ‌కుడు బీభ‌త్సం సృష్టించాడు. ర్యాంపుపై పార్క్ చేసిన కారును ...

KL యూనివ‌ర్సిటీపై సీబీఐ కేసు.. 10 మంది అరెస్టు

KL యూనివ‌ర్సిటీపై సీబీఐ కేసు.. 10 మంది అరెస్టు

గుంటూరులోని KLEF (కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్) యూనివ‌ర్సిటీపై సీబీఐ కేసు న‌మోదైంది. ఈ మేర‌కు KL యూనివ‌ర్సిటీ వైస్ ఛాన్స్‌ల‌ర్‌, వైస్ ప్రెసిడెంట్‌, డైరెక్ట‌ర్‌తో పాటు ప‌దిమందిని సీబీఐ అధికారులు అరెస్టు ...

మంగళగిరి పాన‌కాల‌ కొండకు నిప్పు.. స్థానికుల ఆందోళన

మంగళగిరి పాన‌కాల‌ కొండకు నిప్పు.. స్థానికుల ఆందోళన

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని ప్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్రాల్లో ఒక‌టైన మంగ‌ళ‌గిరి పాన‌కాల న‌ర‌సింహ‌స్వామి కొండ‌పై అగ్ని ప్ర‌మాదం చోటు చేసుకుంది. గుర్తుతెలియ‌ని వ్య‌క్తులు కొంద‌రు కొండ‌కు నిప్పు అంటించారు. దీంతో మంట‌లు తీవ్ర స్థాయిలో ఎగ‌సిప‌డ్డాయి. ...

ఏబీవీకి చంద్ర‌బాబు స‌ర్కార్ కీల‌క ప‌ద‌వి

ఏబీవీకి చంద్ర‌బాబు స‌ర్కార్ కీల‌క ప‌ద‌వి

రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుకు చంద్ర‌బాబు స‌ర్కార్ కీల‌క‌ ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది. పోలీస్ హౌసింగ్ కార్పొరేష‌న్ చైర్మ‌న్‌గా ఏబీవీని నియ‌మిస్తూ ప్ర‌భుత్వం తాజాగా ఉత్త‌ర్వులు విడుద‌ల అయ్యాయి. గ‌వ‌ర్న‌మెంట్‌ ప్రిన్సిప‌ల్ సెక్రెట‌రీ ...