ఏపీ పాలిటిక్స్
వైసీపీ నేత వల్లభనేని వంశీ అరెస్టు
వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఏపీ పోలీసులు హైదరాబాద్లో అరెస్టు చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రతిపక్ష వైసీపీ నేతలను టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ...
పవన్, చిరంజీవిపై కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు
మెగా స్టార్ చిరంజీవి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజలను మోసగించే ప్యాకేజీ స్టార్లను బహిష్కరించాలంటూ పిలుపునిచ్చారు. “మీరు మెగా ...
చంద్రబాబు చీటర్ కాదా? 420 కేసు పెట్టకూడదా? – వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
”ప్రజల కోసం ఇన్ని బటన్లు నొక్కిన మనకే ఈ పరిస్థితి వస్తే, రేపు ఇచ్చిన మాటను గాలికొదిలేసే ఈ ప్రభుత్వ పరిస్థితి ఏమిటి?”… ప్రజలకు ఇచ్చిన మాటను గాలికి వదిలేసిన చంద్రబాబు ప్రభుత్వానికి ...
‘సీజ్ ద ముంతాజ్ ఎప్పుడు పవన్’?.. తిరుపతిలో స్వామీజీల ఆందోళన
శ్రీవారి పాదాల చెంత ముంతాజ్ హోటల్ నిర్మాణానికి అనుమతులు ఇవ్వడంపై స్వామీజీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముంతాజ్ అనుమతులను రద్దు చేయాలని కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ శ్రీనివాసానంద సరస్వతి స్వామి ...
పవన్ కల్యాణ్ దక్షిణాది యాత్ర ప్రారంభం..
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ దక్షిణాది పర్యటనను ప్రారంభించారు. ఈరోజు హైదరాబాద్ నుంచి బయల్దేరి కేరళలోని కొచ్చి విమానాశ్రయానికి చేరుకున్న పవన్, అక్కడి నుంచి దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రముఖ ...
చంద్రబాబు ఫోన్కూ దొరకని పవన్.. కూటమిలో కయ్యం?
గత పదిహేను రోజులుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జాడ లేదు. ఎలాంటి అధికారిక కార్యక్రమాల్లోనూ పాల్గొనలేదు. తన శాఖపరమైన వ్యవహారాల్లోనూ యాక్టివ్గా లేరు. అసలు కెమెరాలకే చిక్కలేదు. దీంతో పవన్కు ఏమైందనే ...
ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజు ముందుంది.. – జగన్ కీలక వ్యాఖ్యలు
కూటమి ప్రభుత్వంపై ప్రజలు వ్యతిరేకత రోజురోజుకూ తీవ్రమవుతోందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో ఏవీ నెరవేర్చక పోవడంతో రాబోయే రోజుల్లో ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజు కూడా వస్తుందని వైసీపీ అధినేత, మాజీ ...
మాజీ సీఎం భద్రతపై అనుమానాలున్నాయి – వైసీపీ
మాజీ సీఎం వైఎస్ జగన్ నివాసం, క్యాంపు ఆఫీస్ సమీపంలో అగ్ని ప్రమాద ఘటనపై పోలీసుల నోటీసులకు వైసీపీ స్పందించింది. మాజీ సీఎం భద్రతపై అనుమానాలు ఉన్నాయని, ప్రభుత్వం మారిన వెంటనే వైఎస్ ...
ఫైళ్ల క్లియరెన్స్లో వేగం పెరగాలి.. – సీఎం చంద్రబాబు ఆదేశం
ఈ-ఆఫీసులో ఫైళ్ల క్లియరెన్స్ ప్రక్రియ వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో జరిగిన మంత్రులు, కార్యదర్శుల సదస్సులో భాగంగా వివిధ శాఖల్లో ఈ-ఆఫీసు ఫైళ్ల క్లియరెన్స్ జరుగుతున్న తీరు గురించి ...















‘ఆడపిల్ల భయం, వారసత్వం’.. చిరంజీవి వివాదాస్పద వ్యాఖ్యలు
టాలీవుడ్ ఇండస్ట్రీకి పెద్ద దిక్కు ఎవరంటే ఎవరి నోటెంట అయినా టక్కున వచ్చే పేరు మెగాస్టార్ చిరంజీవి అని.. దాసరి నారాయణ తరువాత ఆ బాధ్యతను చిరంజీవి ఎత్తుకున్నారంటారు. మరి అంతటి స్థానంలో ...