ఏపీ పాలిటిక్స్
కిరణ్ వద్ద పవన్ పెన్డ్రైవ్.. అందులో ఏముంది..?
జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పెన్డ్రైవ్ తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్ వద్ద ఉందని బాధితురాలు లక్ష్మీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆ పెన్డ్రైవ్లో ...
జైల్లో వంశీకి ప్రాణహాని ఉంది.. – పంకజశ్రీ భావోద్వేగం
విజయవాడ సబ్ జైల్లో మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వంశీకి ప్రాణహాని ఉందని, జైల్లో వంశీని అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారని ఆయన భార్య పంకజశ్రీ భావోద్వేగానికి లోనయ్యారు. విజయవాడ సబ్ జైల్లో ...
పవన్ను చూసుకొనే రెచ్చిపోతున్నాడు.. సంచలన ఆధారాలు రిలీజ్ చేసిన లక్ష్మీ
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సపోర్టుతోనే తిరుపతిలో కిరణ్ రాయల్ రెచ్చిపోతున్నాడని, అమ్మాయిలను, అమాయక జనాలను మోసం చేయడం తప్ప కిరణ్ రాయల్ ఎలాంటి వ్యాపారం చేయడని బాధితురాలు లక్ష్మి సంచలన వ్యాఖ్యలు ...
ఇన్నేళ్లకు కోర్టు ముందు నిజం అంగీకరించక తప్పలేదు?
చట్టవిరుద్ధంగా డిపాజిట్ల సేకరణ అభియోగాల కేసులో మార్గదర్శి ఎట్టకేలకు నిజాన్ని అంగీకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 18 ఏళ్లుగా న్యాయస్థానాల చుట్టూ తిరుగుతున్న ఈ కేసులో మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఎట్టకేలకు వాస్తవాన్ని తెలంగాణ హైకోర్టు ...
జేసీకి షాక్.. మాధవీలత ఫిర్యాదుతో కేసు నమోదు
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy)కి ఊహించని షాక్ తగిలింది. సినీ నటి, బీజేపీ నేత మాధవీలత(Madhavi Latha) ఫిర్యాదుతో సైబరాబాద్ ...
యాసిడ్ దాడి వెనుక విస్తుపోయే నిజాలు
అన్నమయ్య జిల్లాలో యువతిపై యాసిడ్ దాడి ఘటనలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. వారం క్రితం నిశ్చితార్థం అయి త్వరలో పెళ్లిపీటలు ఎక్కాల్సిన యువతిపై యాసిడ్తో దాడి చేయడమే కాకుండా బలవంతంగా గొంతలో ...
అడుగు బయటపెడితే చంపేస్తాం.. – భయంతో గుడిలోనే జెడ్పీటీసీ దంపతులు (వీడియో)
పెదకూరపాడు నియోజకవర్గంలో తెలుగుదేశం నాయకులు రెచ్చిపోయారు. దైవ దర్శనానికి వచ్చిన జెడ్పీటీసీ దంపతులను ఆలయంలోనే నిర్బంధించారు. గుడి చుట్టూ మోహరించిన టీడీపీ నేతలు అడుగుపెడితే చంపేస్తామని వైసీపీకి చెందిన జెడ్పీటీసీ దంపతులను వేధింపులకు ...
వంశీ అరెస్టుపై తీవ్రంగా స్పందించిన వైఎస్ జగన్..
వల్లభనేని వంశీ అరెస్ట్, కొఠారు అబ్బయ్య చౌదరి కేసు విషయంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో చట్టానికి, న్యాయానికి చోటు లేకుండా పోయిందని, రెడ్బుక్ రాజ్యాంగంతో ...
అనకాపల్లి జిల్లాలో దారుణం.. టీచర్ కీచక పర్వం
విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు కిరాతకంగా ప్రవర్తించాడు. బాధ్యతను మరిచి బుద్ధిలేకుండా ప్రవర్తించాడు. అనకాపల్లి జిల్లా గోలుగొండ మండలంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పీఈటీ కీచక పర్వం వెలుగులోకి వచ్చింది. దీంతో స్థానికులు, ...
మోహన్ బాబు బౌన్సర్ల దాడి.. రెస్టారెంట్ ధ్వంసం
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ దర్శకుడు, నిర్మాత, నటుడు మంచు మోహన్ బాబు మరో వివాదంలో చిక్కుకున్నారు. మోహన్బాబు బౌన్సర్లు మరోసారి రెచ్చిపోయారు. ఈసారి తిరుపతిలోని ఆయన విద్యా సంస్థ సమీపంలోని ఓ ...















