ఏపీ పాలిటిక్స్

ఏపీ అప్పుల‌పై బ‌ద్ధ‌లైన అబ‌ద్ధాల బుడ‌గ‌

ఏపీ అప్పుల‌పై బ‌ద్ధ‌లైన అబ‌ద్ధాల బుడ‌గ‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అప్పుల‌పై ఇన్నాళ్లుగా ఏపీ ప్ర‌జ‌ల్లో ఏర్ప‌డిన గంద‌ర‌గోళానికి తెర‌ప‌డింది. రూ.10 ల‌క్ష‌ల కోట్లు, రూ.14 ల‌క్ష‌ల కోట్లు అని ప్ర‌చారం చేస్తున్న అబ‌ద్ధాల బుడ‌గ అసెంబ్లీ సాక్షిగా బ‌ద్ధ‌లైంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ...

త్వ‌ర‌లో రిటైర్మెంట్‌.. హింట్ ఇచ్చేసిన బాబు

త్వ‌ర‌లో రిటైర్మెంట్‌.. హింట్ ఇచ్చేసిన బాబు

మొన్న లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలని టీడీపీ నాయ‌కులు, కార్యకర్తల చేత‌ డిమాండ్‌.. నిన్న అసెంబ్లీ, మండలి స‌మావేశాల‌లో నారా లోకేష్‌ను మీడియాలో హైప్ చేసిన విధానం.. సంబంధం లేని శాఖల్లోకి ఎంట‌రై ...

నేడు మార్కాపురంలో సీఎం చంద్రబాబు పర్యటన

నేడు మార్కాపురంలో సీఎం చంద్రబాబు పర్యటన

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు నేడు మార్కాపురంలో పర్యటించ‌నున్నారు. ఈ సందర్బంగా మహిళల కోసం ఏర్పాటు చేసిన‌ ప్రత్యేక కార్యక్రమంలో సీఎం ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఉదయం ...

నా భ‌ర్త‌ను కొట్టి చంపేశారు.. - వాచ్‌మెన్‌ రంగయ్య భార్య సంచలన వ్యాఖ్యలు

నా భ‌ర్త‌ను కొట్టి చంపేశారు.. – వాచ్‌మెన్‌ రంగయ్య భార్య సంచలన వ్యాఖ్యలు

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి హత్య కేసులో ప్ర‌త్య‌క్ష‌సాక్షిగా ఉన్న వాచ్‌మెన్‌ రంగయ్య మృతిపై ఆయ‌న భార్య సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. పోలీసుల చిత్ర‌హింస‌ల మూలంగానే రంగ‌య్య చ‌నిపోయార‌ని ఆయ‌న భార్య సుశీల‌మ్మ ...

హైకోర్టులో ఆర్జీవీ, పోసానికి ఊరట

హైకోర్టులో ఆర్జీవీ, పోసానికి ఊరట

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, సినీ ర‌చ‌యిత‌, న‌టుడు పోసాని కృష్ణ‌ముర‌ళికి ఊరట లభించింది. ఆర్జీవీపై సీఐడీ (CID) నమోదు చేసిన కేసులపై హైకోర్టు స్టే విధించింది. తదుపరి ...

'బాగా కాలిన‌ట్టుంది'.. - పీవీఎస్ శ‌ర్మ ఆస‌క్తిక‌ర ట్వీట్‌

‘బాగా కాలిన‌ట్టుంది’.. – పీవీఎస్ శ‌ర్మ ఆస‌క్తిక‌ర ట్వీట్‌

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ చేసిన కామెంట్ల‌పై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీఎస్ శ‌ర్మ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. వైఎస్ జ‌గ‌న్ ప్రెస్ మీట్‌తో ఎవరికో ...

'చ‌లో విజ‌య‌వాడ'.. భారీగా త‌ర‌లివ‌చ్చిన ఆశావ‌ర్క‌ర్లు

‘చ‌లో విజ‌య‌వాడ’.. భారీగా త‌ర‌లివ‌చ్చిన ఆశావ‌ర్క‌ర్లు

ఎన్నిక‌ల స‌మ‌యంలో తమకిచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఆశా వర్కర్లు ఇవాళ ‘చలో విజయవాడ’ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నిరసనను అడ్డుకునేందుకు పలు జిల్లాల్లో పోలీసులు ఆశా కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నప్పటికీ, ...

ఏలూరులో బ‌స్సు బోల్తా.. ముగ్గురు మృతి

ఏలూరులో బ‌స్సు బోల్తా.. ముగ్గురు మృతి

ఏలూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. గురువారం తెల్లవారుజామున సోమవరప్పాడు హైవే వద్ద జరిగిన ఈ దుర్ఘటన అందరినీ కలచివేసింది. సిమెంటు లారీని వెనుక నుంచి ఢీకొట్టిన ...

ఆ ఖర్చంతా విజయసాయి కుమార్తె కంపెనీ నుంచే రాబట్టాలి

ఆ ఖర్చంతా విజయసాయి కుమార్తె కంపెనీ నుంచే రాబట్టాలి

శాఖపట్నం భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఆర్‌జడ్ (Coastal Regulation Zone) నిబంధనలను ఉల్లంఘించి నిర్మించిన గోడపై కోర్టు కఠిన ఆదేశాలు జారీ చేసింది. ...

బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ - వైఎస్ జ‌గ‌న్‌

బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ – వైఎస్ జ‌గ‌న్‌

ఎన్నికల ముందు బాబు ష్యూరిటీ.. భవిష్యత్‌ గ్యారెంటీ నినాదం, ఎన్నికల తర్వాత బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీగా మారిపోయింద‌ని వైసీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ అన్నారు. అసెంబ్లీలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ...