ఏపీ పాలిటిక్స్
గవర్నర్తోనూ చంద్రబాబు అబద్ధాల ప్రసంగం – వైసీపీ ఆగ్రహం
గణతంత్ర వేడుకల్లో (Republic Day celebrations) గవర్నర్ అబ్దుల్ నజీర్ (Governor Abdul Nazeer) ప్రసంగం తప్పుల తడక అని వైసీపీ (YSRCP) అభిప్రాయపడింది. గవర్నర్ ప్రసంగం పచ్చి అబద్ధాలతో నిండిపోయిందని, గవర్నర్తో ...
స్వర్ణాంధ్ర–2047 దిశగా ‘కూటమి’ అడుగులు – గణతంత్ర వేడుకలో గవర్నర్
అమరావతి (Amaravati)లో తొలిసారిగా జాతీయ జెండా ఎగురవేశామని, ఇది రాష్ట్ర పునర్నిర్మాణానికి సంకేతమని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ (Governor Justice Abdul Nazeer) అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్ దిశపై గవర్నర్ ...
131 మందికి ‘పద్మ’ అవార్డులు.. తెలుగు రాష్ట్రాల నుంచి 11 మంది
గణతంత్ర దినోత్సవాన్ని (Republic Day) పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం 2026 సంవత్సరానికి గాను దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను (Padma Awards) ప్రకటించింది. ఆదివారం విడుదలైన జాబితాలో వివిధ రంగాలకు ...
తిరుపతిలో దారుణం.. దళిత యువతిపై అత్యాచారం
టెంపుల్ సిటీ తిరుపతి (Tirupati)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. తిరుపతి రూరల్ మండలం పేరూరు (Peruru)కు చెందిన 19 ఏళ్ల దళిత యువతి (19-year-old Dalit woman)పై కడప జిల్లాకు చెందిన ఓ ...
శ్రీవారి భక్తులతో ఆటలు.. కూటమి నేతలు క్షమాపణలు చెబుతారా..?
తిరుమల (Tirumala) శ్రీ వెంకటేశ్వర స్వామివారి (Sri Venkateswara Swamy) భక్తకోటిని దారుణంగా తప్పుదోవ పట్టించి, వారి విశ్వాసాలను గాయపరిచిన ఘటనపై ఇప్పుడు తీవ్ర చర్చ జరుగుతోంది. లేని విషయాలను, అభూత కల్పనలను ...
నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ సోదరులకు ఊరట
నకిలీ మద్యం (Illicit Liquor) కేసులో జోగి రమేష్ (Jogi Ramesh) సోదరులకు భారీ ఊరట లభించింది. జోగి రమేష్తో పాటు ఆయన సోదరుడు జోగి రాము (Jogi Ramu)కు తంబళ్లపల్లి కోర్టు ...
వైఎస్ జగన్ భూ సంస్కరణలకు అంతర్జాతీయ ప్రశంస (Video)
వైసీపీ (YSRCP) అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) చేపట్టిన భూ సంస్కరణలకు (Land Reforms) అంతర్జాతీయ ...















