ఏపీ పాలిటిక్స్
జోగి ఇంటిపై పెట్రోల్ బాంబ్.. టీడీపీ శ్రేణులు అరెస్ట్, వెంటనే విడుదల (Video)
వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై జరిగిన దాడి కేసులో పోలీసులు వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. ఇబ్రహీంపట్నం పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జోగి రమేష్ ఇంటికి ...
‘లోకేశ్ ఆదేశాలతోనే నా ఇంటిపై దాడి’ – ఆధారాలు బయటపెట్టిన జోగి
తన నివాసంపై దాడికి సంబంధించిన సంచలన ఆధారాలను మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేష్ బయటపెట్టారు. ఈ దాడి పూర్తిగా పథకం ప్రకారమే జరిగిందని ఆయన ఆరోపించారు. మంత్రి నారా లోకేశ్ ...
‘ఏపీ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది’.. బిల్ గేట్స్కు టీడీపీ మాజీ నేత సంచలన లేఖ
అమరావతిలో పెట్టుబడుల అంశంపై ప్రపంచ ప్రఖ్యాత వ్యాపారవేత్త, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్కు టీడీపీ మాజీ నేత, చిలకలూరిపేట వాసి మురళీ చౌదరి సంచలన లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం తీవ్రమైన ...
బీహార్ ‘జంగిల్రాజ్’ను మించిన ఏపీ ‘రెడ్బుక్ పాలన’!
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న రాజకీయ పరిస్థితులు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. 1990లలో బీహార్లో పేరుగాంచిన ‘జంగిల్ రాజ్’ పాలనను కూడా మించి, ఏపీలో ఇప్పుడు ‘రెడ్బుక్ రాజ్యాంగం’ అమలవుతోందన్న విమర్శలు రాజకీయ వర్గాల్లో ...
“కాపు కులమే చంద్రబాబు టార్గెట్” – ముద్రగడ లేఖ
రాష్ట్రంలో గాడితప్పిన పాలన కొనసాగుతోందని, రాక్షస పాలనలో దహనకాండను చూస్తున్నానని కాపు ఉద్యమ నేత, వైసీపీ పీఏసీ మెంబర్ ముద్రగడ పద్మనాభం అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ముద్రగడ పద్మనాభం ముఖ్యమంత్రి ...
జోగి రమేష్ ఇంటిపై పెట్రోల్ బాంబ్.. ప్లాన్ ప్రకారమే దాడులా..? (Video)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ సీనియర్ నేతలను లక్ష్యంగా చేసుకుని వరుస దాడులు జరుగుతున్నాయి. దాడులకు మాత్రమే పరిమితం కాకుండా ఏకంగా వైసీపీ నేతల ఇళ్లకు నిప్పుపెడుతున్నారు. నిన్న మాజీ మంత్రి అంబటి రాంబాబుపై ...
టీటీడీ ఈవో సింఘాల్ బదిలీ.. ఇంత సడన్గా ఎందుకు..?
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవోగా పనిచేస్తున్న అనిల్ కుమార్ సింఘాల్ను చంద్రబాబు ప్రభుత్వం అకస్మాత్తుగా బదిలీ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. సీఎం కార్యాలయ ప్రిన్సిపల్ సెక్రటరీ రవిచంద్రబాబుకు సింఘాల్ ...
నాడు రంగా, ముద్రగడ.. నేడు అంబటి.. వైసీపీ ఎమ్మెల్సీ సంచలన వ్యాఖ్యలు
చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే కాపు నేతలపై వరుసగా దాడులు జరుగుతున్నాయని వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి. మాజీ మంత్రి అంబటి ...
ర్యాలీలో ట్రాఫిక్ జామ్ అయ్యిందని.. చెవిరెడ్డిపై మరో కేసు
రాష్ట్రంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని కూటమి ప్రభుత్వం కక్ష్య సాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని ప్రతిపక్ష పార్టీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. మద్యం అక్రమ కేసులో బెయిల్పై విడుదలైన వైసీపీ సీనియర్ ...















