
Telugu Feed
పల్లాకు మంత్రి పదవి దక్కనుందా?.. చంద్రబాబు నిర్ణయమేంటి..?
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు మంత్రి పదవి దక్కనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకురావడం ...
కూటమి ఎమ్మెల్యే సంచలన నిర్ణయం
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. స్థానికంగా ఉన్న బెల్ట్ షాపులను ఆయన దగ్గరుండి మూసేయించారు. విద్యార్థులు మత్తుకు బానిస అవుతున్న నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ...
సంధ్య థియేటర్ భవిష్యత్తు ఏమిటి?
ఈనెల 4వ తేదీన ‘పుష్ప 2’ మూవీ ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి సంధ్య థియేటర్ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. తొక్కిసలాట ఘటనలో ఓ ...
సమీకి ప్రమోషన్ ఇచ్చిన వెస్టిండీస్ క్రికెట్ బోర్డ్
వెస్టిండీస్ క్రికెట్ జట్టుకు కొత్త ఊపును తీసుకురావడానికి మాజీ క్రికెటర్ డారెన్ సమీ అన్ని ఫార్మాట్లకు హెడ్ కోచ్గా ఎంపికయ్యారు. ప్రస్తుతం వన్డే, టీ20లకు కోచ్గా ఉన్న సమీ, ఇప్పుడు టెస్టు జట్టుకు ...
గూగుల్ ఇండియా మేనేజర్గా ప్రీతి లోబానా.. ఎవరు ఈమె?
టెక్ దిగ్గజం గూగుల్ ఇండియా కంట్రీ నూతన మేనేజర్, వైస్ ప్రెసిడెంట్గా ప్రీతి లోబానాను నియమించింది. గూగుల్ ఆసియా పసిఫిక్ రీజియన్ ప్రెసిడెంట్గా ప్రమోషన్ పొందిన సంజయ్ గుప్తా స్థానంలో ఈమె చేరారు. ...
ఎమ్మెల్యే ప్రకాష్రెడ్డికి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
నంద్యాల జిల్లా డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ కారణంగా అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను కర్నూలులోని ఒక ప్రైవేట్ ...
పండుటాకుల జీవితాలతో చెలగాటమా..? – కూటమికి మల్లాది విష్ణు సూటి ప్రశ్న
పెన్షన్లు అందుకుంటున్న పండుటాకులపై కూటమి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని, రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పెన్షన్లను తొలగించేందుకు కుట్ర జరుగుతోందని వైసీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ...
నా డ్రీమ్ ప్రాజెక్టు భారతీయులందరికీ గర్వకారణంగా నిలుస్తుంది
బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పలు విషయాలను ఆయన ప్రస్తావించారు. నటుడిగా ప్రతి ఏడాదికి ఒక సినిమాను చేయాలనుకుంటున్నట్లు ...
‘జమిలి’ బిల్లు.. లోక్సభలో ఎలక్ట్రానిక్ ఓటింగ్
జమిలి బిల్లును జేపీసీ (జాయింట్ పార్లమెంటరీ కమిటీ)కు పంపడంపై లోక్సభలో చర్చ జరిగింది. చర్చ అనంతరం సభలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ జరిగింది. మొత్తం 369 మంది సభ్యులు ఓటింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు. ఇందులో ...















