
Telugu Feed
నేపాల్లో ‘పుష్ప-2’ సంచలనం
ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన ‘పుష్ప-2’ సినిమా మరో అరుదైన ఘనత సాధించింది. విడుదలైన 20 రోజుల్లోనే నేపాల్లో రూ.24.75 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించి, అక్కడి సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు ...
70 గంటలుగా బోరుబావిలో చిన్నారి.. క్షేమంగా బయటపడాలని ప్రార్థనలు
రాజస్థాన్లోని కోర్పుత్లీ జిల్లాలో జరిగిన ఈ విషాదకర ఘటన అందరి మనసును కలిచివేసింది. 3ఏళ్ల చిన్నారి ఓ బోరుబావిలో 70 గంటల క్రితం పడిపోయింది. బావి మొత్తం 700 అడుగుల లోతు ఉండగా, ...
టీమిండియాకు శుభవార్త.. హార్దిక్ పాండ్య రీ-ఎంట్రీ!
టీమిండియాకు గొప్ప శుభవార్త. స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య విజయ్ హజారే ట్రోఫీ ద్వారా వన్డే క్రికెట్లోకి మళ్లీ అడుగుపెడుతున్నారు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా ఆయన అందుబాటులో ఉంటారని సమాచారం. గతంలో ...
ఇన్స్టా స్టార్ సిమ్రాన్ సింగ్ మృతి.. హత్యా, ఆత్మహత్యా..?
ప్రముఖ రేడియో జాకీ, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లూయెన్సర్ సిమ్రాన్ సింగ్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. గురుగ్రామ్లోని సెక్టార్ 47లో తన ఫ్లాట్లో మృతిచెందిన ఘటన తీవ్ర విషాదాన్ని రేపింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ...
‘మిట్టల్’ కోసం గనులు అడగడం దుర్మార్గం? చంద్రబాబుపై సీపీఎం ఆగ్రహం
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీసుకున్న నిర్ణయంపై సీపీఎం తీవ్రంగా మండిపడింది. మిట్టల్ స్టీల్ కోసం చంద్రబాబు గనులు అడగడం దుర్మార్గమని వామపక్ష నేతలు మండిపడుతున్నారు. వైజాగ్ స్టీల్కు గనులు అడగకుండా, మిట్టల్ స్టీల్కు ...
సీఎం పదవి ఆఫర్ చేసినా, నో చెప్పా.. సోనూ సూద్ సంచలన వ్యాఖ్యలు
సేవా కార్యక్రమాలతో రియల్ హీరోగా గుర్తింపు పొందిన సోనూ సూద్ తనకు వచ్చిన రాజకీయ ఆఫర్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘‘నన్ను ...
భారత్ మ్యాప్ వివాదం.. కాంగ్రెస్పై బీజేపీ విమర్శలు
కర్ణాటకలోని బెళగావిలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశాల్లో ప్రదర్శించిన బ్యానర్లపై భారత మ్యాప్ను తప్పుగా చూపించారంటూ బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. బీజేపీ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది ఈ ...
సోనియాకు స్వల్ప అస్వస్థత.. సీడబ్ల్యూసీ మీటింగ్లకు దూరం
కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ ఇటీవల స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఈ కారణంగా, కర్ణాటకలోని బెళగావిలో గురువారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాలకు ఆమె హాజరుకాలేదు. సోనియా ...
2025లో చైనా పర్యటనకు మోదీ, భారత్కు ట్రంప్, పుతిన్
2025లో భారత ప్రధాని నరేంద్రమోదీ చైనా పర్యటనకు వెళ్ళే అవకాశం కనిపిస్తోంది. 2020 గల్వాన్ ఘర్షణల తర్వాత ఉద్రిక్తతల కారణంగా దెబ్బతిన్న భారత్-చైనా సంబంధాలు, సరిహద్దు సమస్యలపై తీసుకున్న తాజా నిర్ణయాలతో కొంతమేర ...
పీఎం రాష్ట్రీయ బాల పురస్కారాలు – ఏపీ బాలికకు విశేష గౌరవం
దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో అసాధారణ ప్రతిభ చూపిన 17 మంది బాలలకు ఈ ఏడాది ‘ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్’ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు. వీరిలో 10 మంది బాలికలు, ...















