
Telugu Feed
తెలుగు తేజం కోనేరు హంపి.. వరల్డ్ రాపిడ్ చెస్ ఛాంపియన్
తెలుగు తేజం కోనేరు హంపి వరల్డ్ రాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ను సొంతం చేసుకున్నారు. ఈ టోర్నీలో ఆమె 8.5 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. ఇండోనేషియా ప్లేయర్ ఇరెనె సుఖందర్పై విజయం సాధించిన ...
కృష్ణా జిల్లాలో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో ఒక విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. తన తండ్రి వద్దకు వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్న మైనర్ బాలికపై రాజుపేటకు చెందిన నలుగురు యువకులు సామూహిక ...
బాక్సింగ్ డే టెస్టు.. అదరగొడుతున్న భారత బౌలర్లు
బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది, భారత బౌలర్లు విజృంభించడంతో ఆసీస్ రెండో ఇన్నింగ్సులో 99 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ఫస్ట్ ఇన్నింగ్సులో డకౌట్ అయిన ట్రావిస్ హెడ్, ...
రేపు నింగిలోకి జంట ఉపగ్రహాలు.. రెడీ అవుతున్న ఇస్రో
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తన తదుపరి ప్రయోగానికి సర్వం సిద్ధం చేసింది. షార్లోని రెండో ప్రయోగ వేదిక నుంచి సోమవారం రాత్రి 9:58 గంటలకు పీఎస్ఎల్వీ సీ60 రాకెట్ను ప్రయోగించనున్నారు. ...
ఘోర విమాన ప్రమాదం.. 28 మంది మృతి
దక్షిణ కొరియాలోని మువాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. రన్వేపై ల్యాండింగ్ చేస్తున్న సమయంలో విమానం అదుపు తప్పి విమానాశ్రయంలో గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదం వల్ల వెంటనే మంటలు ...
‘కుబేర’ కోసం ధనుష్ గాత్రం
హీరో ధనుష్ మరియు డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబినేషన్లో రాబోతున్న చిత్రం ‘కుబేర’ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో ధనుష్ ...
క్రికెటర్ నితీష్కు వైఎస్ జగన్ అభినందనలు
ఆంధ్రప్రదేశ్ యువ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి అద్భుత ప్రదర్శనపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మెల్బోర్న్లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో సెంచరీ ...
తిరుమలలో నగదు రహిత చెల్లింపులు
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) భక్తుల కోసం త్వరలో నగదు రహిత చెల్లింపుల వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమైంది. టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు ఈ విషయాన్ని ప్రకటించారు. ఇప్పటికే తిరుమలలో ...
వైసీపీ ‘ఫీజురీయింబర్స్మెంట్’ ధర్నా జనవరి 29కి వాయిదా
విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జనవరి 3న వైసీపీ తలపెట్టిన ధర్నా వాయిదా పడింది. జనవరి 29న నిర్వహించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించిందని వైసీపీ సీనియర్ నేత, ...















