
Telugu Feed
‘అదృష్టం కాదు.. నా అర్హత’ – పూజా హెగ్డే కౌంటర్
టాలీవుడ్, బాలీవుడ్ రెండింటిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పూజా హెగ్డే, ఓ ఇంటర్వ్యూలో రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు దీటుగా సమాధానం ఇచ్చారు. ఒక రిపోర్టర్ “సల్మాన్ ఖాన్, షాహిద్ కపూర్ లాంటి ...
ముద్రగడ పద్మనాభం ఇంటిపై దాడి
కాపు నేత, వైసీపీ సీనియర్ నాయకుడు ముద్రగడ పద్మనాభం నివాసంపై దాడి జరిగింది. కాకినాడ జిల్లా కిర్లంపూడిలోని ఆయన నివాసంపై ట్రాక్టర్తో దూసుకొచ్చిన యువకుడు బీభత్సం సృష్టించాడు. ర్యాంపుపై పార్క్ చేసిన కారును ...
కేజ్రీవాల్తో పొత్తుపై ప్రియాంక సంచలన వ్యాఖ్యలు
రాజకీయాలలో మార్పులు, మలుపులు సహజం. గత లోక్సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) – కాంగ్రెస్ కలసి పోటీచేసినప్పటికీ, ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల సమయం వచ్చేసరికి వారి మార్గాలు పూర్తిగా భిన్నంగా ...
ట్రంప్ షాకింగ్ నిర్ణయం.. భారత సంతతి అధికారిపై వేటు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత సంతతి అధికారి రోహిత్ చోప్రాపై షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. వినియోగదారుల ఆర్థిక రక్షణ బ్యూరో (CFPB) డైరెక్టర్గా బైడెన్ హయాంలో నియమితుడైన చోప్రాను ట్రంప్ పదవి ...
నేడు ఢిల్లీకి తెలుగు రాష్ట్రాల సీఎంలు..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హస్తిన బాట పట్టనున్నారు. మరో మూడు రోజుల్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీల నేతలు ప్రచారానికి మరింత దన్ను ...
KL యూనివర్సిటీపై సీబీఐ కేసు.. 10 మంది అరెస్టు
గుంటూరులోని KLEF (కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్) యూనివర్సిటీపై సీబీఐ కేసు నమోదైంది. ఈ మేరకు KL యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్, వైస్ ప్రెసిడెంట్, డైరెక్టర్తో పాటు పదిమందిని సీబీఐ అధికారులు అరెస్టు ...
మంగళగిరి పానకాల కొండకు నిప్పు.. స్థానికుల ఆందోళన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన మంగళగిరి పానకాల నరసింహస్వామి కొండపై అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు కొందరు కొండకు నిప్పు అంటించారు. దీంతో మంటలు తీవ్ర స్థాయిలో ఎగసిపడ్డాయి. ...
ఏబీవీకి చంద్రబాబు సర్కార్ కీలక పదవి
రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు చంద్రబాబు సర్కార్ కీలక పదవి కట్టబెట్టింది. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా ఏబీవీని నియమిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు విడుదల అయ్యాయి. గవర్నమెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ ...
యువకుడిపై చంద్రబాబు అసహనం.. – వర్సిటీ అడగడం పోకిరితనమా..?
సామాజిక పింఛన్ల పంపిణీలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాయచోటిలో పర్యటించారు. పింఛన్ల పంపిణీ అనంతరం సంబేపల్లిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ప్రజావేదిక సభలో పలువురు విద్యార్థుల చేత మాట్లాడించారు. ...















