
Telugu Feed
ఈవారం థియేటర్లలో సందడి చేయనున్న సినిమాలివే..
టాలీవుడ్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి ఈవారం థియేటర్లలో కొత్త సినిమాలు రిలీజ్ కానున్నాయి. రొమాంటిక్, డ్రామా, థ్రిల్లర్స్ వరకూ విభిన్నమైన కంటెంట్తో ఈ చిత్రాలు ప్రేక్షకులను అలరించనున్నాయి. ఈ సినిమాల సరసన అక్కినేని ...
గుంటూరు జిల్లాలో దారుణం.. వృద్ధురాలిపై అత్యాచారం, హత్య
గుంటూరు జిల్లాలో విస్తుపోయే దుర్ఘటన చోటుచేసుకుంది. పాలపర్తి మంజు అనే వ్యక్తి 64 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం చేసి, అనంతరం హత్య చేశాడు. షాకింగ్ విషయం ఏమిటంటే, నిందితుడు మూడు రోజుల క్రితమే ...
ప్రజ్ఞానంద అరుదైన రికార్డు.. విశ్వనాథన్ ఆనంద్ సరసన చోటు
భారత చెస్ ప్రతిభను మరోసారి ప్రపంచానికి చాటిచెప్పారు చెస్ దిగ్గజం ఆర్. ప్రజ్ఞానంద. టాటా స్టీల్ చెస్ మాస్టర్స్-2025లో ప్రజ్ఞానంద విజేతగా నిలిచారు. నెదర్లాండ్స్లోని విజ్క్ ఆన్ జీ వేదికగా జరిగిన ఈ ...
“అభిషేక్, నీ ఆట తీరు అద్భుతం” – యువరాజ్ ప్రశంసలు
ముంబై వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన ఐదో టీ20 మ్యాచ్లో టీమిండియా 150 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) తన ఆల్ రౌండర్ ...
ఉప ఎన్నికలను తక్షణం వాయిదా వేయాలి.. – వైసీపీ డిమాండ్
రాష్ట్రం జరుగుతున్న పలు మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పదవులకు జరుగుతున్న ఉప ఎన్నికలను తక్షణమే వాయిదా వేయాలని, ఉప ఎన్నికలు అప్రజాస్వామికంగా జరుగుతున్నాయని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ప్రతిపక్ష వైసీపీ డిమాండ్ చేస్తోంది. ...
శంషాబాద్లో హైడ్రా కూల్చివేతలు
హైదరాబాద్ నివాసితులను హడలెత్తిస్తున్న హైడ్రా తాజాగా తన ఆపరేషన్ను శంషాబాద్కు షిఫ్ట్ చేసింది. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో సోమవారం ఉదయం హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ముఖ్యంగా సంపత్నగర్, ఊట్పల్లిల్లో అక్రమంగా నిర్మించిన కట్టడాలను ...
‘కన్నప్ప’ నుండి ప్రభాస్ లుక్ విడుదల
మంచు విష్ణు డ్రీమ్డ్ ప్రాజెక్టు కన్నప్ప. ఈ చిత్రంపై టాలీవుడ్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో విష్ణు కన్నప్ప పాత్రలో నటిస్తుండగా, ఈ ప్రాజెక్టులో భారీ తారాగణం భాగస్వామ్యమైంది. ఈ ప్రతిష్టాత్మక ...
బస్సు అద్దాలు ధ్వంసం.. దాడులతో అట్టుడుకుతున్న తిరుపతి
డిప్యూటీ మేయర్ ఎన్నిక సమయంలో తిరుపతిలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. వైసీపీ కార్పొరేటర్ల బస్సుపై టీడీపీ, జనసేన నేతలు దాడికి పాల్పడ్డారు. బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో వైసీపీ కార్పొరేటర్లు ...
రన్వేపై టేకాఫ్ అవుతుండగా విమానంలో మంటలు
జార్జి బుష్ అంతర్జాతీయ విమానాశ్రయంలో టేకాఫ్ అవుతున్న విమానంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. హ్యూస్టన్ నుంచి న్యూయార్క్ వెళ్లాల్సిన యునైటెడ్ ఎయిర్లైన్స్ విమానం రెక్కలో మంటలు చెలరేగాయి. దీనిని గమనించిన సిబ్బంది అత్యవసర ...















కేజ్రీవాల్పై ఏపీ సీఎం విమర్శలు.. ‘ఆప్’ ఏమంటోంది..?
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్డీయే తరఫున ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తెలుగువారు ఎక్కువగా ఉండేచోట ఏపీ సీఎం ప్రచారం కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కాగా, సోమవారం ఉదయం ఢిల్లీలో ప్రెస్మీట్ ...