Telugu Feed

టీడీపీ ఎమ్మెల్సీ జాబితా.. సీనియ‌ర్ల‌కు నో ఛాన్స్‌

టీడీపీ ఎమ్మెల్సీ జాబితా.. సీనియ‌ర్ల‌కు నో ఛాన్స్‌

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో సీనియర్ నేతలను పక్కనపెట్టడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే కోటాకు సంబంధించి ఖాళీ అయిన ఐదు ఎమ్మెల్సీ స్థానాల‌కు గానూ, కూట‌మి పార్టీల వాటాలో ...

త్యాగ’వ‌ర్మ‌’కి త‌గిన శాస్తి.. టీడీపీ అధిష్టానంపై అస‌హ‌నం

త‌న సీటును త్యాగం చేసి.. ప‌వ‌న్‌ను ద‌గ్గ‌రుండి మ‌రీ గెలిపించిన ఎన్వీఎస్ఎన్ వ‌ర్మ‌కు అధికారంలోకి భంగ‌పాటు త‌ప్ప‌లేదు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాన్ని ఆశించిన వ‌ర్మ‌కు కూట‌మి గ‌ట్టి షాక్ ఇచ్చింది. సీటు ...

ట్రోఫీ మ‌న‌దే.. కివీస్‌ను చిత్తుచేసిన భారత్

ట్రోఫీ మ‌న‌దే.. కివీస్‌ను చిత్తుచేసిన భారత్

న్యూజిలాండ్‌తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో టీమ్ఇండియా అదరగొట్టింది. నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీని ముద్దాడింది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ 50 ఓవర్లలో 7 ...

గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ కన్నుమూత

గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ కన్నుమూత

ఆంధ్రప్రదేశ్‌ (AP)కు చెందిన ప్రముఖ సంగీత విద్వాంసుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ (76) గుండెపోటుతో తిరుపతిలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో సంగీత ప్రపంచంలో తీవ్ర విషాదం నెలకొంది. గరిమెళ్ల ...

విజ‌య‌వాడ న‌డిరోడ్డుపై అంబులెన్స్‌లో మంట‌లు

విజ‌య‌వాడ న‌డిరోడ్డుపై అంబులెన్స్‌లో మంట‌లు

విజయవాడ నగరంలో భ‌యాన‌క సంఘ‌ట‌న చోటుచేసుకుంది. రమేశ్ ఆస్పత్రికి చెందిన అంబులెన్స్ రోడ్డుపై పార్క్ చేసి ఉంది. రోడ్డుపై పార్కింగ్‌లో ఉన్న అంబులెన్స్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అంబులెన్స్ పూర్తిగా దగ్ధమై నిప్పుకణంగా ...

జ‌న‌సేన నేత అరాచ‌కం.. పవన్ ఆగ్రహం

జ‌న‌సేన నేత అరాచ‌కం.. పవన్ ఆగ్రహం

మహిళా దినోత్సవం రోజున ఓ లేడీ డాక్టర్‌ ఘోర అవమానాన్ని ఎదుర్కొన్నారు. ప్రత్తిపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో (PHC) శనివారం రాత్రి జనసేన నేత అరాచ‌కం సృష్టించాడు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితుడిని ...

'అబ‌ద్ధాల‌కు అంగీ లాగు వేస్తే అది రేవంత్‌'.. హరీష్‌రావు సంచలన ఆరోపణలు

‘అబ‌ద్ధాల‌కు అంగీ లాగు వేస్తే అది రేవంత్‌’.. హరీష్‌రావు సంచలన ఆరోపణలు

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం రగులుకుంది. మహిళా దినోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్‌రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ...

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో 900 మంది కార్మికుల తొలగింపు

విశాఖ స్టీల్ ప్లాంట్‌.. 900 మంది కార్మికుల తొలగింపు

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ స్టీల్ ప్లాంట్ యాజ‌మాన్యం కార్మికులకు భారీ షాక్ ఇచ్చింది. కాంట్రాక్ట్ కార్మికుల కుటుంబాల‌ను రోడ్డున‌ప‌డేసింది. ప్లాంట్ యాజమాన్యం ఏకంగా 900 మంది కాంట్రాక్ట్ కార్మికులను విధుల నుంచి తొలగించింది. ఈ ...

వ‌రుస‌గా 15 సార్లు టాస్ ఓడిపోయిన రోహిత్‌

వ‌రుస‌గా 15 సార్లు టాస్ ఓడిపోయిన రోహిత్‌

ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ తుది స‌మ‌రం మొద‌లైంది. ఇండియా – న్యూజిలాండ్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్ ప్రారంభ‌మైంది. దుబాయ్ వేదిక‌గా జ‌రుగుతున్న ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ ఫైన‌ల్ మ్యాచ్‌లో టాస్ ఓడిపోయి టీమిండియా ...

ఛాతి నొప్పితో ఎయిమ్స్‌లో చేరిన ఉపరాష్ట్రపతి

ఎయిమ్స్‌లో చేరిన ఉపరాష్ట్రపతి

ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖ‌డ్ ఆరోగ్యం విషయంలో ఆకస్మిక పరిణామం చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి ఆయన ఛాతి నొప్పితో బాధపడినట్లు సమాచారం. దీంతో వెంటనే ఆయన్ను తెల్లవారుజామున 2 గంటలకు న్యూఢిల్లీ లోని ...