
Telugu Feed
అమెరికాలో ప్రమాదం.. BRS నేత కూతురు సహా ముగ్గురు మృతి
అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో రంగారెడ్డి జిల్లా వాసులు మరణించారు. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నేత, మాజీ MPTC మోహన్ రెడ్డి కూతురు ప్రగతిరెడ్డి (35), ఆమె ...
నేటి నుంచి ‘పది’ పరీక్షలు.. విద్యార్థులకు కీలక సూచనలు
ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం అయ్యాయి. మార్చి 17 నుంచి ఏప్రిల్ 1 వరకు ఈ పరీక్షలు కొనసాగనున్నాయి. విద్యార్థుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని పలు ప్రత్యేక ...
హైదరాబాద్లో దారుణం.. భార్యపై భర్త పెట్రోల్ దాడి
ఆదర్శదంపతులుగా శాశ్వతంగా జీవించాల్సిన వివాహితులు, అనుమానాలు, గొడవల కారణంగా కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. విడాకులతో సరిపెట్టుకోకుండా కట్టుకున్నవారిని హత్యలు చేయడానికి కూడా వెనుకాడటం లేదు. దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు పెరుగుతుండగా, తాజాగా హైదరాబాద్లో ...
అరుదైన రికార్డుకు అడుగు దూరంలో రెహానే..
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2025 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్ (KKR), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తలపడనున్నాయి. ఈ ...
పాకిస్తాన్లో భీకర దాడి.. 90 మంది సైనికుల మృతి
బలూచిస్తాన్లో భద్రతా పరిస్థితి మరింత తీవ్రమవుతోంది. జాఫర్ ఎక్స్ప్రెస్ రైలు హైజాక్ ఘటన తర్వాత, ఆదివారం పాకిస్తాన్ సైన్యంపై మరోసారి భారీ దాడి జరిగింది. బలూచిస్తాన్లోని నోష్కి ప్రాంతంలో భద్రతా దళాలకు చెందిన ...
బన్నీ ఫ్యాన్స్కు క్రేజీ అప్డేట్.. ‘పుష్ప 3’ రిలీజ్ డేట్ ఫిక్స్
అల్లు అర్జున్ (Allu Arjun) ‘పుష్ప’(Pushpa) సినిమా దేశ వ్యాప్తంగా కలెక్షన్ల రికార్డులను తిరగరాసింది. కొత్త కొత్త రికార్డులను తన ఖాతాల్లో వేసుకుంది. 2021లో విడుదలైన ‘పుష్ప 1’ బ్లాక్బస్టర్గా నిలవగా, 2024 ...
జనసేన..‘ఆంధ్ర మతసేన’ – పవన్పై షర్మిల ఫైర్
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్పై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ చేసిన ...
కాశినాయన క్షేత్రం కూల్చివేత.. కూటమి ప్రభుత్వంపై భూమన ఫైర్
కాశినాయన క్షేత్రం కూల్చివేతపై ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 24 గంటల పాటు అన్నదానం నిర్వహించే ఈ దివ్యక్షేత్రాన్ని కూటమి ప్రభుత్వం బుల్డోజర్తో నేలమట్టం ...
కేసీఆర్కు సీఎం రేవంత్ క్షమాపణలు చెప్పాలి.. – హరీశ్రావు డిమాండ్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబద్ధాల బ్రాండ్ అంబాసిడర్గా మారారని BRS ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ పదేళ్లు తెలంగాణను నంబర్ వన్గా తీర్చిదిద్దారని, అలాంటి ...















