
Telugu Feed
ముంబై ఇండియన్స్ కొత్త కెప్టెన్ ఎవరు..?
ఐపీఎల్ 2025 సీజన్లో ముంబై ఇండియన్స్ జట్టులో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా తన స్థానంలో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా వ్యవహరించనున్నట్టు ప్రకటించాడు. 2024 ఐపీఎల్ సీజన్లో హార్దిక్ ...
IPL ఓపెనింగ్ సెర్మనీ.. ఈసారి మరింత గ్రాండ్గా..
ఈసారి IPL 2025 మరింత ప్రత్యేకంగా ప్రారంభంకానుంది. మార్చి 22న ప్రారంభమయ్యే 18వ సీజన్ కోసం బీసీసీఐ కొత్త విధానాన్ని అనుసరించాలని యోచిస్తోంది. సాధారణంగా ఐపీఎల్ ఓపెనింగ్ సెర్మనీ మొదటి మ్యాచ్ జరిగే ...
మోహన్ బాబు బర్త్ డే.. మనోజ్ ఎమోషనల్ ట్వీట్
టాలీవుడ్ ప్రముఖ నటుడు మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన కుమారుడు మంచు మనోజ్ హృదయాన్ని హత్తుకునే విధంగా ఒక ఎమోషనల్ ట్వీట్ చేశారు. తండ్రితో దిగిన అనేక ఫొటోలు, సినిమాల్లోని ముఖ్యమైన ...
నాగ్పూర్ అల్లర్లు.. కీలక సూత్రధారి అరెస్ట్
నాగ్పూర్లో మొఘల్ పాలకుడు ఔరంగజేబు సమాధి వివాదం నేపథ్యంలో తీవ్ర మత ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఒక వర్గం ఇళ్లను, వ్యాపారాలను లక్ష్యంగా చేసుకుని కొందరు ముస్లింలు దాడులకు పాల్పడ్డారు. ఈ ...
సీఎం రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హైకోర్టులో భారీ ఊరట లభించింది. 2020లో నార్సింగి పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసును హైకోర్టు కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జన్వాడ ప్రాంతంలో డ్రోన్ ఎగురవేశారనే ...
ఎలన్ మస్క్ సంస్థపై ఉగ్రదాడి?.. అమెరికాలో సంచలనం
అమెరికాలో ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా భారీ ఎదురుదెబ్బ తగిలింది. అగంతకులు టెస్లా షోరూమ్కి నిప్పుపెట్టడంతో పలు కార్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఘటనా స్థలంలో పెద్దఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. వెంటనే ...
Rising Concerns Over Women and Child Safety in Andhra Pradesh: A Wake-Up Call
The safety of women and children in Andhra Pradesh has become a matter of serious concern under the present government. A shocking crime recently ...
తెలంగాణ బడ్జెట్.. ఏ శాఖకు ఎంతంటే..
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ను బుధవారం ఆర్థిక శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ ...















‘ఆరు గ్యారంటీలు గోవిందా’.. బడ్జెట్పై కేటీఆర్ ఫైర్
తెలంగాణ 2025-26 వార్షిక బడ్జెట్ను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శాసనసభలో ప్రవేశపెట్టారు. రూ. 3 లక్షల 4 వేల 965 కోట్ల బడ్జెట్ను రేవంత్ సర్కార్ ఆమోదించగా, దీనిపై బీఆర్ఎస్ ...