Telugu Feed

తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు.. ఏపీకి వర్ష సూచ‌న‌

తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు.. ఏపీకి వర్ష సూచ‌న‌

ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు రాక ముందుగానే ప్రారంభ‌మైంది. ఇప్పటికే దక్షిణ అండమాన్, నికోబార్ దీవుల్లో ఈ ఋతుపవనాలు కేంద్రికృతమై ఉన్నాయి. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. మూడు నుంచి నాలుగు ...

After a Pause, IPL 2025 Gears Up for Grand Finish!

After a Pause, IPL 2025 Gears Up for Grand Finish!

In a welcome development for cricket fans, the Board of Control for Cricket in India (BCCI) has officially announced the resumption of IPL 2025, ...

Pakistan Violates Ceasefire Again, India Responds Swiftly and Strategically

Pakistan Violates Ceasefire Again, India Responds Swiftly and Strategically

Tensions flared once again along the India-Pakistan border as Pakistani forces violated the ceasefire agreement by launching unprovoked firing across the Line of Control ...

పిఠాపురంలో కులోన్మాదం.. పసికందు బలి

పిఠాపురంలో కులోన్మాదం.. పసికందు బలి

పిఠాపురంలో కులోన్మాదం పేట్రేగిపోతోంది. ఇటీవ‌ల మల్లాం గ్రామంలో దళితుల సాంఘిక బహిష్కరణ జ‌ర‌గ్గా, తాజాగా ఐదు నెల‌ల అమాయక పసికందు కులోన్మాదానికి బలైపోయిన విషాదకర ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. ...

Operation Sindoor : 11 మంది సైనికులు మృతి - పాక్‌

Operation Sindoor : 11 మంది సైనికులు మృతి.. – పాక్‌

ప‌హ‌ల్గామ్ దాడికి ప్ర‌తీకారంగా భార‌త సైన్యం చేప‌ట్టిన ఆప‌రేష‌న్ సిందూర్ పాకిస్థాన్‌పై గట్టిగా ప్రభావం చూపింది. మే 7న భారత రక్షణ శాఖ చేపట్టిన ఈ ఆపరేషన్‌లో భాగంగా చేప‌ట్టిన మెరుపు దాడుల్లో ...

రిటైర్‌మెంట్‌పై ఫ్యాన్స్ ఆగ్రహం.. ట్రెండింగ్‌లో #BoycottBCCI

రిటైర్‌మెంట్‌పై ఫ్యాన్స్ ఆగ్రహం.. ట్రెండింగ్‌లో #BoycottBCCI

టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌, ర‌న్ మెషీన్‌ విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్‌కు రిటైర్‌మెంట్‌ ప్రకటించారు. ఇద్ద‌రు లెజెండ‌రీ క్రికెట‌ర్లు వారం రోజుల వ్య‌వ‌ధిలో ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డం అభిమానుల‌ను షాక్‌కు గురిచేసింది. ...

రోడ్డుమార్గంలో క‌ల్లితండాకు వైఎస్‌ జగన్

రోడ్డుమార్గంలో క‌ల్లితండాకు వైఎస్‌ జగన్

పాకిస్తాన్ సైన్యం జ‌రిపిన కాల్పుల్లో వీరమర‌ణం పొందిన జవాన్ మురళీ నాయక్ ఇంటికి మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ నేడు వెళ్లనున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజ‌క‌వ‌ర్గం గోరంట్ల మండలంలోని ...

రూ.25 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన సూర్యాపేట డీఎస్పీ, సీఐ

రూ.25 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన సూర్యాపేట డీఎస్పీ, సీఐ

ఉన్న‌త హోదాలో ఉన్న ఇద్ద‌రు పోలీస్ ఉన్నతాధికారులు అవినీతి నిరోధ‌క శాఖ అధికారుల‌కు చిక్కారు. నిబంధ‌న‌కు విరుద్ధంగా న‌డుపుతున్న ఓ ఆస్ప‌త్రిపై న‌మోదైన కేసులో ఏకంగా రూ.25 లంచం డిమాండ్ చేసి ఏసీబీ ...

ఐపీఎల్ పునఃప్రారంభం.. షెడ్యూల్ ప్ర‌క‌టించిన బీసీసీఐ

ఐపీఎల్ పునఃప్రారంభం.. షెడ్యూల్ ప్ర‌క‌టించిన బీసీసీఐ

క్రికెట్ అభిమానుల‌కు బీసీసీఐ తీపిక‌బురు అందించింది. భారత్‌-పాకిస్తాన్‌ మధ్య ఏర్పడిన ఉద్రిక్తతల కారణంగా వాయిదా పడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) 18వ సీజన్‌ మళ్లీ ప్రారంభం కానుంది. మే 17 నుంచి ...

మ‌ళ్లీ కాల్పుల ఉల్లంఘ‌న‌.. స‌రిహ‌ద్దులో పాక్‌ డ్రోన్ల దాడి

మ‌ళ్లీ కాల్పుల ఉల్లంఘ‌న‌.. స‌రిహ‌ద్దులో పాక్‌ డ్రోన్ల దాడి

సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. పాకిస్తాన్ త‌న వ‌క్ర‌బుద్ధిని మ‌రోసారి బ‌య‌ట‌పెట్టింది. భారత ప్రధానమంత్రి మోడీ ప్రసంగం తర్వాత పాకిస్తాన్ రెచ్చిపోయింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ, వాస్తవాధీన రేఖ వెంట ...