
TF Admin
పోలీసులు, సీసీ కెమెరాల నిఘాలో అన్నపూర్ణ స్టూడియో.. ఎందుకింత సెక్యూరిటీ
ఈనెల 15న జరిగే బిగ్బాస్ సీజన్ 8 ఫైనల్ కోసం పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 5లోని అన్నపూర్ణ స్టూడియోలో బీబీ-8 ఫైనల్ జరగనుంది. గత ఏడాది జరిగిన ...
అవగాహన కల్పిస్తే అరికట్టడం సులువే..
మైనర్ బాలికల అదృశ్యాలు, అత్యాచారాలు వంటి సంఘటనలు సమాజంలో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఇలాంటి సంఘటనలు తగ్గాలంటే ప్రభుత్వం, పోలీస్ శాఖ, మరియు సమాజం అందరూ కలిసి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ...
ఆసక్తికర పోరులో 13వ గేమ్ ‘డ్రా’
2024 ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ మరింత ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత ఛాంపియన్ డింగ్ లిరెన్ మరియు ఇండియన్ యువ చెస్ మేటి డి. గుకేష్ మధ్య టైటిల్ పోరు కొనసాగుతోంది. ఈనెల 9వ ...
జోక్యం చేసుకుంటే కఠిన చర్యలు.. మంత్రులు, ఎమ్మెల్యేలకు పవన్ వార్నింగ్
కలెక్టర్ల సమావేశంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ వార్నింగ్లు ఇచ్చారు. ముఖ్యంగా, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇసుక విధానంలో జోక్యం చేసుకుంటే కఠిన చర్యలు తీసుకోవడం తథ్యం అని హెచ్చరించారు. సీఎం ...
రెండో పెళ్లిపై సమంత ప్రకటన.. ఇన్స్టా పోస్టు వైరల్
ప్రముఖ సినీ నటి సమంత వ్యక్తిగత జీవితం, కెరీర్ గురించి ఇటీవల జరుగుతున్న చర్చలు ఆమెపై ప్రజల ఆసక్తిని మరింత పెంచాయి. నాగ చైతన్యతో విడాకుల తర్వాత ఆమె తనలోని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుంటూ, ...
కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆస్పత్రిలో చేరిన మోహన్బాబు
సినీ నటుడు మోహన్బాబు ఆస్పత్రిలో చేరారు. జల్పల్లిలోని తన నివాసం వద్ద నిన్న రాత్రి జరిగిన ఘటన అనంతరం ఆయనకు బీపీ పెరగడంతో పెద్ద కుమారుడు మంచు విష్ణు గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో ...
కేర్ ఆస్పత్రిలో దారుణం.. వైద్యం కోసం వచ్చిన యువతిపై లైంగిక దాడి
వైద్యం కోసం ఆస్పత్రికి వచ్చిన ఓ యువతిపై స్కానింగ్ ఆపరేటర్ లైంగిక దాడికి పాల్పడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన విశాఖ నగరంలోని రామ్నగర్ కేర్ ఆస్పత్రిలో చోటు ...
లోన్ యాప్ వేధింపులు.. పెళ్లయిన 40 రోజులకే యువకుడు మృతి
లోన్ యాప్ గ్యాంగ్ వేధింపులు మరో కుటుంబంలో విషాదాన్ని నింపాయి. పెళ్లైన కేవలం 40 రోజుల్లోనే ఓ యువకుడు ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. విశాఖలోని ఎంవీపీ కాలనీ మహారాణిపేట అంగటిదిబ్బ ...
మైక్తో జర్నలిస్ట్పై మోహన్ బాబు దాడి
మంచు ఫ్యామిలీ వివాదం కొత్తమలుపు తీసుకుంది. గత రెండ్రోజులుగా జరుగుతున్న పరిణామాలను తెలుసుకునేందుకు వెళ్లిన ఓ న్యూస్ ఛానల్ ప్రతినిధిపై మైక్తో దాడి చేశారు మోహన్ బాబు. వివరాలు తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ...









 






అబద్ధాలు, మోసాలు, గోబెల్స్ ప్రచారం.. కూటమి పాలనపై జగన్ ఫైర్
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా కూటమి ప్రభుత్వ తీరుపై, ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలనపై తీవ్ర విమర్శలు చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ...