నటి పూనమ్ కౌర్ తాజాగా చేసిన ట్వీట్ సినిమా ఇండస్ట్రీలో తీవ్ర చర్చకు దారితీసింది. “త్రివిక్రమ్పై నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)లో ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదు” అని పేర్కొన్నారు. పూనమ్ తన ట్వీట్లో.. “అతను నా జీవితాన్ని నాశనం చేసి, ఆనందంగా లేకుండా చేశాడు. అయినప్పటికీ అతన్ని ఇండస్ట్రీ పెద్ద మనిషిగా ఎలివేట్ చేస్తూ ప్రోత్సహించడం నన్ను బాధిస్తోంది” అని తెలిపింది. ఈ ట్వీట్ సినీ పరిశ్రమలో పలువురి దృష్టిని ఆకర్షించింది. త్రివిక్రమ్పై పూనమ్ చేసిన ఆరోపణలపై మా ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.
News Wire
-
01
బంకుల్లో UPI పేమెంట్లకు గుడ్బై
నగదు చెల్లింపులకే మొగ్గు చూపుతున్న ఏపీ పెట్రోలియం డీలర్ల అసోసియేషన్. త్వరలోనే బంకుల్లో నగదు చెల్లింపులు
-
02
దానం నాగేందర్పై అనర్హత వేటు
దానం నాగేందర్పై అనర్హత వేటు వేస్తూ హైకోర్టులో సంచలన తీర్పు. స్పీకర్ తీర్పును కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు
-
03
చంద్రబాబు ప్రభుత్వం యూటర్న్
వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ల నియాకమంపై నిర్ణయం మార్పు. పశుసంవర్థక శాఖ సెలక్షన్ కమిటీ నుంచి మళ్లీ ఏపీపీఎస్సీకి బాధ్యతలు
-
04
తిరుపతిలో నీటి కష్టాలు
తిరుపతిలో మొదలైన తాగునీటి కష్టాలు. కొర్లగుంట, కట్టకిందపల్లిలో తాగునీటి కోసం ఇక్కట్లు. నీటి కష్టాలు తీర్చాలని స్థానికుల డిమాండ్
-
05
ఎన్టీఆర్ జిల్లాలో టీడీపీ మట్టి మాఫియా
కొత్తూరు తాడేపల్లిలో వందల లారీల్లో మట్టి అక్రమ రవాణా. విద్యుత్ వైర్లు తగిలి మట్టి లోడు లారీ దగ్దం. మట్టి దందా ఆపాలని స్థానికుల డిమాండ్
-
06
తెలంగాణ లో 22-A భూములపై చర్చ
అసెంబ్లీలో 22-A నిషేధిత భూముల జాబితాపై స్వల్పకాలిక చర్చ. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సీఎం వివరణ ఇవ్వనున్నారు.
-
07
పెన్షన్ల దరఖాస్తు గడువు పొడిగింపు
ఏపీలో NTR భరోసా పెన్షన్ల దరఖాస్తు గడువును మరో రెండు రోజులు పొడిగించినట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది.
-
08
భారత్–జపాన్ టీ20
భారత్–జపాన్ టీ20 సెప్టెంబర్ 22న జరగనున్న మ్యాచ్కు జపాన్ సిద్ధమవుతోంది.
-
09
తెలంగాణలో 6.27% రిటైల్ ద్రవ్యోల్బణం
ఆగస్టులో తెలంగాణ రిటైల్ ద్రవ్యోల్బణం 6.27 శాతంగా నమోదు. దేశవ్యాప్తంగా ద్రవ్యోల్బణం 4.82 శాతంగా నమోదైనట్లు నివేదికలు వెల్లడి.
-
10
₹2,000 దాటిన UPI లావాదేవీలపై ఛార్జీ
₹2,000కు మించిన UPI వ్యాపార లావాదేవీలపై 0.4% ఇంటర్చేంజ్ ఛార్జీ విధించే ప్రతిపాదన.








‘టీడీపీలో డబ్బులున్న వారికే సీట్లు’