రిలయన్స్ బ్రాండ్స్ లిమిటెడ్ (RBL) మాజీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో(CEO) దర్శన్ మెహతా (Darshan Mehta) హఠాన్మరణం (Sudden Demise) చెందారు. 64 ఏళ్ల మెహతా గుండెపోటు (Heart Attack) తో బుధవారం తుదిశ్వాస విడిచారు. దర్శన్ మెహతా వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేసిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. వ్యాపార వ్యవస్థాపకుడిగానే కాకుండా, ఆయన ఒక మిడ్-డిస్టెన్స్ రన్నర్, హిమాలయ పర్వతారోహకుడిగా కూడా ప్రత్యేకంగా నిలిచారు. గత నవంబర్ వరకు ఆయన RBL మేనేజింగ్ డైరెక్టర్ (Managing Director) గా పనిచేశారు. అనంతరం ఆయన నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన అకస్మాత్తుగా మరణించడం కార్పొరేట్ వర్గాల్లో విషాదాన్ని కలిగించింది.
News Wire
-
01
మార్చి 7 వరకూ అసెంబ్లీ సమావేశాలు
17 పనిదినాలు కొనసాగనున్న అసెంబ్లీ సమావేశాలు. ఈ నెల 14న వార్షిక బడ్జెట్.
-
02
అంబటి రాంబాబుకు బెయిల్
గతేడాది మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గతంలో ర్యాలీ కేసు నమోదు. గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు.
-
03
ఇబ్రహీంపట్నం బయల్దేరిన వైఎస్ జగన్
ఇబ్రహీంపట్నం బయల్దేరిన వైఎస్ జగన్. జోగి రమేష్ ఇంటిపై టీడీపీ పెట్రోల్ బాంబ్ దాడి. జోగి కుటుంబాన్ని పరామర్శించనున్న జగన్
-
04
పాతూరు వద్ద పోలీస్ చెక్ పోస్ట్..
వైయస్ జగన్ కాన్వాయ్ తో వస్తున్న వాహనాలు అడ్డగింత. కార్లు, బైక్ లను నిలిపేస్తున్న పోలీసులు.
-
05
జగన్ పర్యటనతో వైసీపీ నేతలకు నోటీసులు
జోగి రమేష్, వెల్లంపల్లి శ్రీనివాస్, దేవినేని అవినాష్లకు నోటీసులు.ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించొద్దని పోలీసులు.
-
06
జగన్ గుంటూరు టూర్ టెన్షన్ టెన్షన్
పర్యటనకు అడుగడుగునా ఆంక్షలు. చెక్ పోస్టు పెట్టి వాహనాలను అడ్డుగింత. వైసీపీ నేతల రావొద్దంటున్న పోలీసులు
-
07
చంద్రబాబు నివాసానికి పవన్ కల్యాణ్
రాజ్యసభ ఎన్నికలు, నియామక పదవులు, కూటమి పక్షాల సమన్వయం పై చర్చలు.
-
08
టీడీపీ నేత చరణ్ మైనింగ్ లో పేలుడు..
ఇద్దరు కార్మికులకు తీవ్రగాయాలు, ఆసుపత్రికి తరలింపు. పెద్దవడుగూరు మండలం కొండుపల్లిలో ఘటన
-
09
మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డిపై మరో 2 కేసులు నమోదు
సీఎం చంద్రబాబు, సోమిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులు. పొదలకూరు పీఎస్ లో కాకాణిపై కేసు నమోదు చేసిన పోలీసులు
-
10
మాజీ మంత్రి విడదల రజనిపై కేసు నమోదు..
టీడీపీ నేతల ఫిర్యాదుతో విడదల రజనితో పాటు 21 మంది వైసీపీ నేతలపై ఎడ్లపాడు పోలీసుల కేసు నమోదు








