జాతీయ వార్తలు
కేరళలో పోక్సో కోర్టు సంచలనం: తల్లి, భర్తకు 180 ఏళ్ల కఠిన శిక్ష.
కేరళలోని మంజేరి ప్రత్యేక పోక్సో (POCSO) కోర్టు మైనర్ బాలికపై పదేపదే లైంగిక దాడికి పాల్పడిన ఒక జంటకు చెరో 180 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. ...
అక్టోబర్లో UPI లావాదేవీలు ఎన్నికోట్లంటే..
పండుగల సీజన్ (దసరా, దీపావళి) కారణంగా అక్టోబర్ 2025లో డిజిటల్ చెల్లింపులు కొత్త శిఖరాలను చేరుకున్నాయి. మొత్తం UPI నెట్వర్క్ అక్టోబరు నెలలో భారీ రికార్డులను సృష్టించింది. ఈ నెలలో UPI ద్వారా ...
నవంబర్ 18న సీఎంగా ప్రమాణం.. తేజస్వి యాదవ్ ప్రకటన.
బీహార్లో మహాఘట్బంధన్ (ఇండియా కూటమి) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ఆ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలు ఈనెల 14న వెలువడతాయని, ఆ తర్వాత ...
బీహార్లో టఫ్ ఫైట్.. ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే!
బీహార్ (Bihar) అసెంబ్లీ (Assembly) ఎన్నికలకు (Elections) సమయం దగ్గరపడుతున్న వేళ, తాజా జేవీసీ ఒపీనియన్ పోల్ (JVC Opinion Poll)సంచలన ఫలితాలను వెల్లడించింది. 243 సీట్లకు గాను నవంబర్ 6, 11 ...
కాశీబుగ్గ తొక్కిసలాట.. ప్రధాని దిగ్భ్రాంతి, సాయం
శ్రీకాకుళం (Srikakulam) జిల్లా కాశీబుగ్గ (Kashibugga)వెంకటేశ్వరస్వామి ఆలయం (Venkateswara Swamy)లో జరిగిన తొక్కిసలాట (Stampede) ఘటనపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషాద ...
నెహ్రూ విధానాలే కాశ్మీర్ సమస్యకు మూలం: మోడీ
సర్దార్ వల్లభాయ్ పటేల్ (Sardar Vallabhbhai Patel) 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) కాంగ్రెస్ పార్టీ (Congress Party)పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గుజరాత్లోని ఏక్తానగర్లో ...
ఉపరాష్ట్రపతి పర్యటనలో భద్రతా లోపం.. స్టాలిన్ సర్కార్పై బీజేపీ ఆగ్రహం.
ఉపరాష్ట్రపతి (Vice President) సి.పి. రాధాకృష్ణన్ (Vice President) తన సొంత రాష్ట్రమైన తమిళనాడు (Tamil Nadu)లో మూడు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం కోయంబత్తూరు చేరుకున్నారు. విమానాశ్రయంలో బీజేపీ(BJP) నాయకులు, ప్రజలు ...
దారుణం.. విద్యార్థి కడుపు కోసి, వేళ్లు నరికేసిన దుండగులు
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని కాన్పూర్ (Kanpur)లో భయంకరమైన ఘటన చోటుచేసుకుంది. న్యాయ విద్యార్థి అయిన 22 ఏళ్ల అభిజీత్ సింగ్ (Abhijeet Singh) చందేల్ (Chandel)పై మెడికల్ షాపు నిర్వాహకులు, మరో ఇద్దరు ...















