జాతీయ వార్తలు

కర్ణాటకలో విషాదం.. ఘోర రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతి

కర్ణాటకలో విషాదం.. ఘోర రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతి

కర్ణాటక (Karnataka)లోని హాసన్ (Hassan) జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) గణేశ్ నిమజ్జన (Ganesh Immersion) వేడుకల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. హాసన్-మైసూర్ (Hassan-Mysore) హైవేపై, మొసలిహొసహళ్లి (Mosalihosahalli) ...

ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన సీపీ రాధాకృష్ణన్

ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన సీపీ రాధాకృష్ణన్

రాష్ట్రపతి భవన్‌ (President Bhavan)లో 15వ ఉపరాష్ట్రపతి (Vice-President)గా సీపీ రాధాకృష్ణన్ (C.P Radhakrishnan) ప్రమాణ స్వీకారం (Oath Taking) చేశారు. రాష్ట్రపతి (President) ద్రౌపది ముర్ము (Droupadi Murmu) ఆయనతో ప్రమాణం ...

మానససరోవరం యాత్రలో చిక్కుకున్న 21 మంది తెలుగువాళ్లు

మానససరోవరం యాత్రలో చిక్కుకున్న 21 మంది తెలుగువాళ్లు

మానససరోవరం యాత్రకు వెళ్లిన 21 మంది తెలుగువాళ్లు చైనా సరిహద్దులో చిక్కుకున్నారు. తమను సొంతూర్లకు చేర్చాలని వేడుకుంటూ బాధితులు వీడియో సందేశం విడుదల చేశారు. ప్రస్తుతం దిక్కుతోచని స్థితిలో ఉన్నామని, ఆహారం, సౌకర్యాలు ...

ఇజ్రాయెల్ దాడి: ప్రధాని మోడీ ఖండన

ఇజ్రాయెల్ దాడి.. ప్రధాని మోడీ తీవ్ర వ్యాఖ్యలు

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఖతార్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీతో ఫోన్‌లో మాట్లాడారు. ఖతార్ రాజధాని దోహాలో ఇజ్రాయిల్ జరిపిన వైమానిక దాడులపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ...

ట్రంప్‌తో మాట్లాడేందుకు నేను సిద్ధం: ఎక్స్‌లో మోడీ

ట్రంప్‌తో మాట్లాడేందుకు నేను సిద్ధం: ఎక్స్‌లో మోడీ

భారత్ (India), అమెరికా(America) మధ్య వాణిజ్య సంబంధాలు సుంకాల కారణంగా దెబ్బతిన్న నేపథ్యంలో, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi)కి ఒక ముఖ్యమైన ...

భారత ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్

ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ విజ‌యం

భారత (India) ఉప రాష్ట్రపతి (Vice President) ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి (NDA Candidate ) సీపీ రాధాకృష్ణన్ (C.P. Radhakrishnan) ఘన విజయం (Grand Victory) సాధించారు. ఇవాళ ఉద‌యం ప్ర‌ధాని ...

ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రారంభం

ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రారంభం

దేశంలో ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. పార్లమెంట్ భవనంలో జరుగుతున్న ఈ ఎన్నికలో సీక్రెట్ బ్యాలెట్ విధానంలో ఓటింగ్ కొనసాగుతోంది. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ తొలి ఓటు వేయ‌డంతో పోలింగ్ ప్రారంభ‌మైంది. మొత్తం 771 ...

ఏసీ పేలి ముగ్గురు మృతి, కుక్క కూడా..

ఏసీ పేలి ముగ్గురు మృతి, కుక్క కూడా..

హర్యానా (Haryana)లోని ఫరీదాబాద్‌ (Faridabad)లో ఒక విషాద సంఘటన జరిగింది. సోమవారం తెల్లవారుజామున ఒక ఇంట్లో ఏసీ(AC) పేలిపోవడం (Exploded)తో ఒకే కుటుంబంలోని ముగ్గురు సభ్యులు, వారి పెంపుడు కుక్క (Pet Dog) ...

చట్టానికి అతీతులుగా రాజకీయ నాయకులు?

ఉప ముఖ్యమంత్రి vs ఐపీఎస్ అధికారి

ఇసుక‌ అక్ర‌మాల‌పై చ‌ర్యలు తీసుకుంటున్న ఐపీఎస్ అధికారి (IPS Officer), మహారాష్ట్ర (Maharashtra) ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit Pawar) మధ్య జరిగిన సంభాషణ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ...

తమిళ పాలిటిక్స్‌లో శశికళ కొత్త వ్యూహం

తమిళ పాలిటిక్స్‌లో శశికళ కొత్త వ్యూహం

తమిళనాడు (Tamil Nadu)లో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి జయలలిత (Jayalalithaa) సన్నిహితురాలు (Close Associate) శశికళ (Sasikala) రాజకీయంగా చురుగ్గా మారారు. ఇటీవలి ...