Telugu news
ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు
ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు నమోదయ్యాయి. ముండ్లమూరు మండలంలో భూమి సుమారు ఒక సెకను పాటు కంపించడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ముండ్లమూరు, సింగన్నపాలెం, మారెళ్ల ప్రాంతాల్లో ప్రకంపనలు తీవ్రతను కనబరిచాయి. ...
ఇచ్చిన మాటను నిలబెట్టుకునే స్వభావం జగన్కే సొంతం.. – సజ్జల
గెలుపు-ఓటములతో సంబంధం లేకుండా ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయాలు చేస్తున్న అరుదైన నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అని, రాజకీయాల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం, ప్రజల నమ్మకాన్ని నిలుపుకోవడం ఆయనకు అత్యంత ప్రాధాన్యత అని వైసీపీ ...
డిసెంబరు 21.. లాంగెస్ట్ నైట్ నిజమేనా?
నేడు ఆకాశంలో సంభవించే ఓ మార్పును మిస్ అవ్వొద్దు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒక రోజు అంటే దాంట్లో 12 గంటల పగలు, 12 గంటల రాత్రి ఉంటుందని మనకు తెలుసు కానీ, ...
అది తప్పుడు కేసే.. ఇప్పటం గ్రామస్థుల పిటీషన్ కొట్టేసిన సుప్రీం
తమ ఇళ్లను కూల్చారంటే గతంలో హల్చల్ చేసిన ఇప్పటం గ్రామస్థులకు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. గ్రామానికి చెందిన 14 మంది తమ ఇళ్లను గత వైసీపీ ప్రభుత్వం కూల్చిందని సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ...
లాకప్లో కోడి.. ఏ తప్పు చేసిందో తెలుసా..?
సంక్రాంతి సీజన్లో కోడిపందాల ఆట ఆనవాయితీ. ఈ విషయం అందరికీ తెలిసిందే. పందెం రాయుళ్ళు ఈ సమయంలో మరింత చురుకుగా ఉంటారు. కానీ, కోడిపందాలు చట్టవిరుద్ధమని పోలీసులు తేల్చి చెబుతున్నప్పటికీ, దొంగచాటుగా ఇలాంటి ...
అనంతలో దళారులపై తిరగబడ్డ కంది రైతులు
అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం చాబాలలో దళారులు, హమాలీలపై రైతులు తిరగబడ్డారు. ఆరుగాలం కష్టించి పండించిన పంటను అమ్ముకునే సమయంలో తూకాల్లో వ్యత్యాసం ఏర్పడడం ఇందుకు కారణం. చాబాలలో కంది రైతులు దళారులు, ...
ఏలూరులో జనసేన నేతల రేవ్ పార్టీ.. మహిళలతో అశ్లీల నృత్యాలు
రేవ్ పార్టీ కల్చర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లాకు పాకింది. కాంక్రీట్ నగరాల కల్చర్ నేడు ఏపీలోని మారుమూల పల్లెలకు వచ్చి చేరింది. ఏలూరు జిల్లాలో 50 మంది అమ్మాయిలతో జనసేన నేత ...
ఏపీకి భారీ వర్ష సూచన.. ఏయే జిల్లాల్లో అంటే..
నైరుతి బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం కారణంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (APSDMA) తెలిపింది. రాబోయే 24 గంటల్లో ఇది ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరం ...
భారత్తో కలిసి పనిచేస్తాం.. – చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటన
భారత్తో తమ ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయాలని చైనా ప్రకటించింది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ (Wang Yi) అంతర్జాతీయ పరిస్థితులు చైనా విదేశాంగ సంబంధాలు అనే కార్యక్రమంలో మాట్లాడుతూ.. ...















