Telangana
లాయర్లను అనుమతిస్తేనే.. విచారణకు వస్తా – కేటీఆర్
ఫార్ములా ఈ-రేస్ కేసులో నిధుల దుర్వినియోగం ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ విచారణకు బయల్దేరారు. ఈ సందర్భంగా ఏసీబీ కార్యాలయం వద్ద పోలీసులు కేటీఆర్ కాన్వాయ్ని ఆపారు. ...
తెలుగు రాష్ట్రాలు కలిస్తేనే అభివృద్ధి.. – సీఎం రేవంత్
తెలుగు రాష్ట్రాల అభివృద్ధిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రెండు తెలుగు స్టేట్స్ మధ్య పోటీ లేదని స్పష్టం చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిసి పనిచేస్తే తెలుగు రాష్ట్రాలు ...
రైతు భరోసా కోసం సాగు యోగ్యత కీలకం.. సీఎం రేవంత్ కీలక ప్రకటన
రాష్ట్రంలో వ్యవసాయ భూముల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించనున్నారు. ప్రతి ఎకరాకు రూ.12 వేలు చొప్పున సహాయం అందించడమే ఈ పథకం లక్ష్యం. ...
వణికిస్తున్న చలి.. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉందంటే!
ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రస్తుతం తీవ్ర చలి వాతావరణం నెలకొంది. పలుచోట్ల ఉష్ణోగ్రతలు 7 డిగ్రీల సెల్సియస్ దిగువన పడిపోతున్నాయి. దట్టమైన పొగమంచు కారణంగా, విమానాలు, రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఢిల్లీలో ...
రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయం
తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా పథకానికి సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. గురువారం సచివాలయంలో జరిగిన సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో జరిగిన భేటీలో మంత్రులు ...
ఫార్ములా -ఈ కేసు ఒక ‘లొట్టపీసు కేసు’.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
ఫార్ములా -ఈ కార్ రేస్ కేసుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో పసలేదని, అదొక లొట్టపీసు కేసు అని కొట్టిపారేశారు. రేవంత్రెడ్డి తనను ...
కేసులకు అస్సలు భయపడం.. చెప్పినదానికి కట్టుబడి ఉన్నా.. – కేటీఆర్
ఫార్ములా ఈ-కారు రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) నోటీసులు జారీ చేసింది. అయితే, ఈ కేసుల గురించి భయపడేది లేదని, తనపై తనకు నమ్మకం ...
తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలకు టీటీడీ అనుమతి.. వారానికి ఎన్నంటే..
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సిఫార్సు లేఖల విషయంలో గత కొంతకాలంగా తెలంగాణ ప్రజాప్రతినిధుల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు జారీ చేసే సిఫారసు లేఖలను టీటీడీ పరిగణనలోకి ...
ఏపీ-తెలంగాణ సరిహద్దులో డ్రగ్స్ కలకలం
న్యూ ఇయర్ సంబరాలు స్టార్ట్ అవుతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్-తెలంగాణ సరిహద్దు వద్ద డ్రగ్స్ కలకలం సృష్టించాయి. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం నల్లబండగూడెం వద్ద ఆర్టీసీ బస్సులో డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ ...
బ్రాంచీల విలీనం.. ఏపీజీవీబీ సేవలు 4 రోజులు నిలిపివేత
ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ (ఏపీజీవీబీ) బ్రాంచీలను తెలంగాణ గ్రామీణ బ్యాంకులో విలీనం చేస్తున్న నేపథ్యంలో, బ్యాంకు సేవలు ఈ నెల 28 నుంచి 31 వరకు నిలిపివేయబడనున్నట్లు ఏపీజీవీబీ చైర్మన్ కె.ప్రతాప్రెడ్డి ...















