Kuppam
కుప్పంలో టీడీపీ కార్యకర్తల దాష్టీకం.. జగన్ పేరున్న శిలాఫలకం ధ్వంసం
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో జరిగిన తాజా సంఘటనపై ప్రతిపక్ష వైసీపీ తీవ్రంగా మండిపడుతోంది. సీఎం చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వీరంగం సృష్టించారు. నియోజకవర్గ పరిధిలోని ...






