Indian Politics

'ఢిల్లీ ఎన్నికలపై బీజేపీ కుట్ర‌..' - కేజ్రీవాల్ సంచలన కామెంట్స్‌

‘ఢిల్లీ ఎన్నికలపై బీజేపీ కుట్ర‌..’ – కేజ్రీవాల్ సంచలన కామెంట్స్‌

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓటర్ జాబితా తారుమారు చేసేందుకు బీజేపీ కుట్రలు ప‌న్నుతోంద‌ని ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన కేజ్రీవాల్.. “ఒకే ఒక్క అసెంబ్లీ స్థానంలోనే ...

భారత మ్యాప్ వివాదం.. సీడబ్ల్యూసీ మీటింగ్‌పై బీజేపీ విమ‌ర్శ‌లు

భార‌త్‌ మ్యాప్ వివాదం.. కాంగ్రెస్‌పై బీజేపీ విమ‌ర్శ‌లు

కర్ణాటకలోని బెళగావిలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశాల్లో ప్రదర్శించిన బ్యానర్‌లపై భారత మ్యాప్‌ను తప్పుగా చూపించారంటూ బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. బీజేపీ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది ఈ ...

ఎన్డీయే కూటమి కీలక భేటీ .. ముఖ్య బిల్లులపై నిర్ణయాలు

ఎన్డీయే కూటమి కీలక భేటీ .. ముఖ్య బిల్లులపై నిర్ణయాలు

ఎన్డీయే కూటమి నేతల కీలక సమావేశం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో కాసేప‌ట్లో ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో ఎంపిక చేసిన ప్రధాన అంశాలు, ఎన్డీఏ భవిష్యత్తు లక్ష్యాలపై చర్చ ...

హర్యానా మాజీ సీఎం కన్నుమూత.. ప్ర‌ధాని సంతాపం

హర్యానా మాజీ సీఎం కన్నుమూత.. ప్ర‌ధాని సంతాపం

హర్యానా మాజీ ముఖ్యమంత్రి, ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (INLD) అధినేత ఓం ప్రకాశ్ చౌతాలా (89) శుక్రవారం తన చివరి శ్వాస విడిచారు. గుండెపోటు రావ‌డంతో గురుగ్రామ్‌లోని తన నివాసంలో కన్నుమూశారు. ...

అంబేద్క‌ర్‌కు గౌరవం.. కాంగ్రెస్‌పై అమిత్ షా విమర్శలు

అంబేద్క‌ర్‌కు గౌరవం.. కాంగ్రెస్‌పై అమిత్ షా విమర్శలు

తన ప్రసంగాన్ని కాంగ్రెస్ పార్టీ వక్రీకరించి తప్పుడు ప్రచారం చేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేడ్కర్ పట్ల తాను చేసిన వ్యాఖ్యలను ...

'జమిలి' బిల్లు.. లోక్‌స‌భ‌లో ఎలక్ట్రానిక్ ఓటింగ్‌

‘జమిలి’ బిల్లు.. లోక్‌స‌భ‌లో ఎలక్ట్రానిక్ ఓటింగ్‌

జమిలి బిల్లును జేపీసీ (జాయింట్ పార్లమెంటరీ కమిటీ)కు పంపడంపై లోక్‌స‌భలో చ‌ర్చ జ‌రిగింది. చర్చ అనంతరం స‌భ‌లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ జరిగింది. మొత్తం 369 మంది సభ్యులు ఓటింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు. ఇందులో ...

జమిలి ఎన్నికల బిల్లు.. రాజ్యాంగ సవరణపై దేశవ్యాప్తంగా చ‌ర్చ‌

జమిలి ఎన్నికల బిల్లు.. రాజ్యాంగ సవరణపై దేశవ్యాప్తంగా చ‌ర్చ‌

న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లోక్‌సభలో జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టడం, దేశ వ్యాప్తంగా తీవ్ర చ‌ర్చ‌కు దారితీసింది. 129వ రాజ్యాంగ సవరణ బిల్లును న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ...

ఆ మ‌హ‌నీయుల‌కు వైఎస్ జ‌గ‌న్‌ నివాళి

ఆ మ‌హ‌నీయుల‌కు వైఎస్ జ‌గ‌న్‌ నివాళి

సర్దార్ వల్లభాయ్ పటేల్, అమ‌ర‌జీవి పొట్టి శ్రీ‌రాములు వర్ధంతి సందర్భంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి వారికి నివాళులు అర్పించారు. దేశం యొక్క ఏకత్వం, సామాజిక సంస్కరణల పరంగా సర్దార్ వల్లభాయ్ ...

ఎల్కే అద్వానీకి తీవ్ర అస్వ‌స్థ‌త‌.. ఆస్ప‌త్రిలో చేరిక‌

ఎల్కే అద్వానీకి తీవ్ర అస్వ‌స్థ‌త‌.. ఆస్ప‌త్రిలో చేరిక‌

బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ తీవ్ర అస్వస్థతతో ఆస్ప‌త్రిలో చేరారు. ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. గతంలో కూడా వృద్ధాప్య సంబంధిత సమస్యలతో ఆయన ఆస్పత్రిలో చేరిన సందర్భాలు ...

జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం.. స‌భ‌లో బిల్లు ప్ర‌వేశ‌పెట్టేందుకు సిద్ధం!

జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం.. స‌భ‌లో బిల్లు ప్ర‌వేశ‌పెట్ట‌డ‌మే త‌రువాయి

వ‌న్ నేష‌న్ – వ‌న్ ఎల‌క్ష‌న్ విధానంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈరోజు మ‌ధ్యాహ్నం ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన కేబినెట్ భేటీలో జమిలి ఎన్నికల బిల్లుకు కేంద్ర ...