Group-2 Exam

'జ‌న‌సేన‌కే ఓటు వేశా.. కానీ ఏం లాభం..'

‘జ‌న‌సేన‌కే ఓటు వేశా.. కానీ ఏం లాభం..’ – గ్రూప్‌-2 అభ్య‌ర్థి క‌న్నీళ్లు

గ్రూప్-2 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలంటూ ఆంధ్రప్రదేశ్‌లో అభ్యర్థుల నిరసనలు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. రోస్టర్‌లో ఉన్న లోపాలను సరి చేయాలన్న డిమాండ్‌తో నిరసనలు మిన్నంటుతున్నాయి. APPSC ప్రకటించిన ప్రకారం రేపు (ఆదివారం) ...