Chandrababu Naidu

ఒక్క ఇంటి ప‌ట్టా ర‌ద్దు చేసినా ఊరుకోం.. ప్ర‌భుత్వానికి సుధాక‌ర్ బాబు హెచ్చ‌రిక‌

ఒక్క ఇంటి ప‌ట్టా ర‌ద్దు చేసినా ఊరుకోం.. ప్ర‌భుత్వానికి సుధాక‌ర్ బాబు హెచ్చ‌రిక‌

వైసీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలు రద్దు చేసే హక్కు చంద్రబాబుకు లేదని వైసీపీ ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ టీజేఆర్ సుధాక‌ర్‌బాబు అన్నారు. గత ప్రభుత్వం కేటాయించిన పట్టాలను రద్దు ...

'స్వచ్ఛంద్ర - స్వర్ణాంధ్ర'.. పరిశుభ్రతపై డిప్యూటీ సీఎం పవన్ కీల‌క వ్యాఖ్య‌లు

‘స్వచ్ఛంద్ర – స్వర్ణాంధ్ర’.. పరిశుభ్రతపై డిప్యూటీ సీఎం పవన్ కీల‌క వ్యాఖ్య‌లు

ఆంధ్రప్రదేశ్‌లో పరిశుభ్రతను ప్రోత్సహించేందుకు ‘స్వచ్ఛంద్ర – స్వర్ణాంధ్ర’ కార్యక్రమం చేప‌ట్టామ‌ని, ప్ర‌తి ఒక్క‌రూ ప‌చ్చ‌ద‌నం, ప‌రిశుభ్ర‌త‌కు ప్రాధాన్యం ఇవ్వాల‌ని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచించారు. ప్రతినెల మూడో శనివారం స్వచ్ఛంద కార్యక్రమాలు ...

కూట‌మి ప్ర‌భుత్వంలో 'డిప్యూటీ సీఎం' కాక‌!

కూట‌మి ప్ర‌భుత్వంలో ‘డిప్యూటీ సీఎం’ కాక‌!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంలో కాక మొద‌లైంది. డిప్యూటీ సీఎం పదవి కోసం నేతల డిమాండ్లు చర్చనీయాంశంగా మారాయి. ఇప్ప‌టికే జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఈ పదవి చేపట్టగా, ఇప్పుడు టీడీపీ ...

మంత్రి అచ్చెన్న అన్నకు కీల‌క‌ పోస్టింగ్.. ప్రభుత్వ వ్యూహం ఏంటి?

మంత్రి అచ్చెన్న అన్నకు కీల‌క‌ పోస్టింగ్.. ప్రభుత్వ వ్యూహం ఏంటి?

మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్న ప్రభాకర్‌కు విశాఖపట్నం కేంద్రంగా కీలకమైన పోస్టింగ్‌ను కూట‌మి ప్రభుత్వం క‌ట్ట‌బెట్టింది. ఇది నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని విమర్శలు వస్తున్నాయి. విశాఖపట్నంలో ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌ల‌ వ్యాపార సంస్థలపై ...

ఎన్టీఆర్ మృతిపై లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు

ఎన్టీఆర్ మృతిపై లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు

ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన సతీమణి నంద‌మూరి లక్ష్మీ పార్వతి నివాళులర్పించారు. ఈ సందర్భంలో ఆమె చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. “నా భర్త ఎన్టీఆర్ ఎలా చనిపోయారో నాకు తెలుసు. ఆయన ...

నేడు, రేపు ఏపీలో కేంద్ర‌మంత్రి అమిత్ షా ప‌ర్య‌ట‌న‌

నేడు, రేపు ఏపీలో కేంద్ర‌మంత్రి అమిత్ షా ప‌ర్య‌ట‌న‌

కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పర్యటనకు రానున్నారు. సాయంత్రం గన్నవరం చేరుకోనున్న ఆయన, అక్కడి నుంచి ఉండవల్లి వెళ్లి చంద్రబాబు నాయుడు నివాసంలో విందుకు హాజరుకానున్నారు. అమిత్ ...

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. కీల‌క‌ నిర్ణయాలు ఇవే..

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. కీల‌క‌ నిర్ణయాలు ఇవే..

సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం పలు కీలకమైన నిర్ణయాలకు ఆమోద‌ముద్ర వేసింది. అన్న క్యాంటీన్లు, పేద‌ల‌కు ఇళ్ల స్థ‌లాల‌పై మంత్రిమండ‌లి స‌మావేశంలో చ‌ర్చించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం ...

విజ‌న్లు, వృద్ధిరేట్ల సాకుతో చంద్రబాబు కాల‌యాప‌న‌.. వైఎస్ షర్మిల ధ్వ‌జం

విజ‌న్లు, వృద్ధిరేట్ల సాకుతో చంద్రబాబు కాల‌యాప‌న‌.. వైఎస్ షర్మిల ధ్వ‌జం

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు “సూపర్ సిక్స్” అనే ఆర్భాటంతో ఎన్నికల్లో హామీలు ఇచ్చినప్పటి పరిస్థితిని ప్రశ్నిస్తూ, ఆ హామీల అమలుకి అవసరమైన నిధులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమిటో ఎందుకు ఆలోచించలేదని ...

టీడీపీకి తలనొప్పిగా మారిన ఎమ్మెల్యే.. చంద్రబాబు కీలక నిర్ణయం?

టీడీపీకి తలనొప్పిగా మారిన ఎమ్మెల్యే.. చంద్రబాబు కీలక నిర్ణయం?

తిరువూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తరచూ వివాదాల్లో కూరుకుపోతుండటం టీడీపీ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది. అమరావతి రైతుల ఉద్యమం సమయంలో ప్రజా దృష్టిని ఆక‌ర్షించి టీడీపీకి ద‌గ్గ‌రైన కొలిక‌పూడి.. ...

YV Subba Reddy, Tirupati Stampede, YCP, Andhra Pradesh Politics, TTD, Chandrababu Naidu, Pawan Kalyan, Sankranti 2025, Andhra Pradesh Government

ప్ర‌భుత్వం స్పందించ‌క‌పోతే కోర్టుకు వెళ్తాం.. – వైవీ సుబ్బారెడ్డి

తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల జారీ కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాట రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీసింది. ఈ ఘటనపై టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సంచలన ...