Central Government

రెండు విడతల్లో జన, కుల గణన.. గెజిట్ విడుదల

రెండు విడతల్లో జన, కుల గణన.. గెజిట్ విడుదల

దేశంలో 15 ఏళ్ల తర్వాత మళ్లీ జనగణన (Census) జరగనుంది. రెండు దశల్లో పూర్తి కానున్న ఈ జన, కుల (Population, Caste) గణనను (Population, Caste) నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ...

ఆపరేషన్ కగార్‌పై ఆర్. నారాయణమూర్తి ఫైర్‌

ఆపరేషన్ కగార్‌పై ఆర్. నారాయణమూర్తి ఫైర్‌

ఆపరేషన్ కగార్‌ (Operation Kagar) పేరుతో మావోయిస్టులపై (Maoists) కేంద్ర ప్ర‌భుత్వం (Central Government) నిర్వహిస్తున్న సైనిక చర్యలను సినీ నటుడు, దర్శకుడు ఆర్. నారాయణమూర్తి (R. Narayana Murthy) తీవ్రంగా విమర్శించారు. ...

కేంద్ర‌మంత్రి రామ్మోహన్‌కి భద్రత పెంపు

కేంద్ర‌మంత్రి రామ్మోహన్‌కి భద్రత పెంపు

భారత్–పాకిస్థాన్ (India–Pakistan) మధ్య ఉద్రిక్తతలు ఉధృతమవుతున్న నేపథ్యంలో కేంద్ర‌మంత్రుల భ‌ద్ర‌త‌పై ప్ర‌భుత్వం ప్ర‌త్యేక దృష్టిసారించింది. ఈ నేప‌థ్యంలో పౌర విమానయాన శాఖ మంత్రి (Civil Aviation Department Minister) కింజరాపు రామ్మోహన్ నాయుడు ...

ఢిల్లీ ఎయిర్ పొల్యూష‌న్‌పై గడ్కరీ వార్నింగ్‌

ఢిల్లీ ఎయిర్ పొల్యూష‌న్‌పై గడ్కరీ వార్నింగ్‌

దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో గాలి పరిస్థితి అత్యంత తీవ్రంగా ఉందని, అక్కడ గాలి మూడు రోజులు పీల్చినా చాలు అనారోగ్యం తప్పదని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Nitin ...

వక్స్ బిల్లుకు రాజ్యసభ గ్రీన్ సిగ్నల్.. అర్ధ‌రాత్రి ఓటింగ్‌

వక్స్ బిల్లుకు రాజ్యసభ గ్రీన్ సిగ్నల్.. అర్ధ‌రాత్రి ఓటింగ్‌

కేంద్ర ప్రభుత్వం (Central Government) ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన వక్స్ (Waqf) సవరణ బిల్లు (Amendment Bill) కు రాజ్యసభ (Rajya Sabha) ఆమోదం (Approval) తెలిపింది. లోక్‌సభలో ఇప్పటికే ఆమోదం పొందిన ఈ ...

ఎథిక్స్ పాటించండి.. ఓటీటీలకు కేంద్రం హెచ్చ‌రిక‌

ఎథిక్స్ పాటించండి.. ఓటీటీలకు కేంద్రం హెచ్చ‌రిక‌

ఓటీటీ (OTT) ప్లాట్‌ఫామ్‌లు నైతిక విలువలను పాటించాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం స్ప‌ష్టం చేసింది. 2021 ఐటీ రూల్స్ (Code of Ethics) ప్రకారం.. ఓటీటీలు మరియు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ తప్పనిసరిగా నిబంధనలు ...

తెలుగు రాష్ట్రాల‌కు కేంద్రం నిధులు విడుద‌ల‌.. ఎందుకంటే

తెలుగు రాష్ట్రాల‌కు కేంద్రం నిధులు విడుద‌ల‌.. ఎందుకంటే

2024లో సంభవించిన ప్రకృతి విపత్తుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇవాళ (ఫిబ్రవరి 19) భారీ ఆర్థిక సాయం ప్రకటించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ ఐదు రాష్ట్రాలకు ...

టీటీడీపై కేంద్రం జోక్యమే 'కూట‌మి'కి సిగ్గుచేటు.. - భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి

టీటీడీపై కేంద్రం జోక్యం ‘కూట‌మి’కి సిగ్గుచేటు.. – భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి

తిరుమలలో పవిత్రతకు భంగం కలిగే ఘటనలపై కేంద్రం జోక్యం చేసుకోవడం కూటమి ప్రభుత్వానికి సిగ్గుచేటని టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి ధ్వజమెత్తారు. తిరుపతిలోని క్యాంప్ కార్యాలయంలో ...

తిరుమల ఘటనలపై కేంద్రం సీరియస్

తిరుమల ఘటనలపై కేంద్రం సీరియస్

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో జరుగుతున్న వరుస ఘటనలపై కేంద్రం తీవ్రంగా స్పందించింది. ఇటీవల వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ సమయంలో జరిగిన తొక్కిసలాట, లడ్డూ కౌంటర్‌లో అగ్ని ప్రమాదం, ఘాట్ ...

రాష్ట్రాల‌కు కేంద్రం నిధులు విడుద‌ల‌.. ఏపీ, తెలంగాణ‌కు ఎంతెంత అంటే..

రాష్ట్రాల‌కు కేంద్రం నిధులు విడుద‌ల‌.. ఏపీ, తెలంగాణ‌కు ఎంతెంత అంటే..

పన్నుల్లో వాటా కింద రాష్ట్ర ప్ర‌భుత్వాలకు కేంద్ర ప్ర‌భుత్వం నిధులు విడుదల చేసింది. కేంద్ర ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన మొత్తం రూ.1,73,030 కోట్ల నిధులు విడుద‌ల చేస్తూ కేంద్రం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ...