Breaking News
చంద్రబాబు ఫోన్కూ దొరకని పవన్.. కూటమిలో కయ్యం?
గత పదిహేను రోజులుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జాడ లేదు. ఎలాంటి అధికారిక కార్యక్రమాల్లోనూ పాల్గొనలేదు. తన శాఖపరమైన వ్యవహారాల్లోనూ యాక్టివ్గా లేరు. అసలు కెమెరాలకే చిక్కలేదు. దీంతో పవన్కు ఏమైందనే ...
విషాదం.. ఆయోధ్య రామాలయ ప్రధానార్చకులు కన్నుమూత
ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో విషాదం చోటుచేసుకుంది. శ్రీరామ జన్మభూమి (Ram Janmabhoomi) ప్రధాన అర్చకులు మహంత్ సత్యేంద్ర దాస్ (87) (Satyendra Das) తుదిశ్వాస విడిచారు. బీపీ, షుగర్తో బాధపడుతున్న సత్యేంద్ర దాస్ను కుటుంబ ...
పొలిటికల్ రీఎంట్రీపై మెగాస్టార్ క్లారిటీ.. (వీడియో)
చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నారన్న వార్తలపై మెగాస్టార్ క్లారిటీ ఇచ్చారు. ఆదివారం విశ్వక్సేన్ ప్రధాన పాత్రలో నటించిన లైలా మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో చిరంజీవి రాజకీయ పరమైన వ్యాఖ్యలు చేశారు. జై ...
మాజీ సీఎం భద్రతపై అనుమానాలున్నాయి – వైసీపీ
మాజీ సీఎం వైఎస్ జగన్ నివాసం, క్యాంపు ఆఫీస్ సమీపంలో అగ్ని ప్రమాద ఘటనపై పోలీసుల నోటీసులకు వైసీపీ స్పందించింది. మాజీ సీఎం భద్రతపై అనుమానాలు ఉన్నాయని, ప్రభుత్వం మారిన వెంటనే వైఎస్ ...
జబల్పూర్ రోడ్డు ప్రమాదం.. ఎనిమిదికి చేరిన మృతుల సంఖ్య
మధ్యప్రదేశ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న అతిపెద్ద ఆధ్యాత్మిక మహోత్సవం కుంభమేళాకు వెళ్లి తిరిగి వస్తుండగా మినీ బస్సు లారీ కొట్టింది. ఈ ప్రమాదంలో ...
మందుబాబులకు షాక్.. ఏపీలో లిక్కర్ ధరలు పెంపు
ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మందుబాబులను షాక్కు గురిచేసింది. చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయంతో ఏపీలో లిక్కర్ ధరలు భారీగా పెరిగాయి. 15 శాతం లిక్కర్ ధర పెంచుతూ ఏపీ ఎక్సైజ్ శాఖ నిర్ణయం ...
చేతులెత్తేసిన పిటిషనర్.. – గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో బిగ్ ట్విస్ట్
గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో సంచలన విషయం బయటపడింది. ఈ కేసులో పోలీసుల కుట్రను పిటిషనర్ ముదునూరి సత్యవర్ధన్ బయటపెట్టారు. ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం మేజిస్ట్రేట్ ఎదుట పోలీసుల ...
న్యాయం చేయమంటే వేధిస్తారా..? – లక్ష్మి అరెస్టుపై వైసీపీ ట్వీట్
తిరుపతి జనసేన పార్టీ ఇన్చార్జ్ కిరణ్ రాయల్ – బాధితురాలు లక్ష్మి ఘటన కీలక మలుపు తిరిగింది. ఈ వ్యవహారంలో అనూహ్యంగా జైపూర్ పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో లక్ష్మి ...
మాజీ సీఎం ఆఫీస్పై వరుస ఘటనలు.. సీసీ కెమెరాల ఏర్పాటు
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇంటి సమీపంలో జరుగుతున్న వరుస ఘటన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. తాడేపల్లిలోని జగన్ నివాసం సమీపంలోని గార్డెన్లో ఇటీవల ఒక్కరోజే చోట్ల అగ్ని ప్రమాదం ...















ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజు ముందుంది.. – జగన్ కీలక వ్యాఖ్యలు
కూటమి ప్రభుత్వంపై ప్రజలు వ్యతిరేకత రోజురోజుకూ తీవ్రమవుతోందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో ఏవీ నెరవేర్చక పోవడంతో రాబోయే రోజుల్లో ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజు కూడా వస్తుందని వైసీపీ అధినేత, మాజీ ...